Headlines

AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు | AP University Faculty Recruitment 2026 Notification Out for 1523 Posts, Application link here

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 279, రెగ్యులర్‌ పోస్టులు 1,244 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ఆర్టీయూకేటీలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు ఉన్నాయి….

Read More

Andhra: ఏపీలోని వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.20 వేలు జమ.. ఎప్పుడంటే | Big Relief for AP Fishermen: Rs 20,000 Matsyakara Sevalo Financial Aid to Be Credited Into Accounts on May 19th 2026

అమరావతి, మే 18 : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు…

Read More

Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు | AP to Become Royal Enfield’s Second Manufacturing Hub: 2,508 Crore Investment to Create Over 3,000 Jobs

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) రాష్ట్రంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఏపీ దేశంలో ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఎదుగుతోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సుమారు రూ.2508 కోట్ల పెట్టుబడి రానుండగా, వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఈ కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు…

Read More

Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Fake Currency Fraud: Gang Caught Selling Toy Notes as Fake Currency in Lepakshi

ఒక లక్ష రూపాయలకు 10 లక్షల నకిలీ కరెన్సీ పది లక్షలకు కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనలు అనేకం చూశాం.. కాని వీళ్ళెవరో మోసగాళ్లకే మోసగాళ్లలా ఉన్నారు. నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అదే బొమ్మ నోట్లు అంటగట్టి మోసం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒక లక్ష రూపాయలకు బదులుగా 10 లక్షల…

Read More

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు | Police Crackdown on Rowdyism: PD Act Invoked Against Bethe Lallu

విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేర ప్రవృత్తిని విడనాడకుండా వరుసగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు. విజయనగరం పట్టణంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2023వ…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే రేపే మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. | Andhra pradesh Government to Deposit 20000 into Fishermen Accounts Under Matsyakarula Sevalo Scheme

ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లబ్దిదారులకు అకౌంట్లోకి మే 19న నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేయనుంది. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో వీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై నిషేధం అమల్లో ఉండటంతో వీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని టీడీపీ…

Read More

Monsoon Update: ఇక వర్షాల సీజన్ మొదలైనట్లే..! అండమాన్‌కు రుతుపవనాలు.. మనకు ఆ తేదీల్లో.. | Monsoon Reaches Andaman, IMD Gives Big Update on Andhra Pradesh, Telangana Rain Arrival

భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది ఐఎండి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు…

Read More

AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే | AP Inter Advanced Supplementary 2026 Hall Tickets released, Direct Download link here

అమరావతి, మే 16: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు తాజాగా జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి రంజిత్‌ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మన మిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్‌ సంతకం అవసరం లేదని, సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్…

Read More

NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్‌ లీక్‌లో బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు.. పెద్ద ప్లానింగే! మొత్తం 9కి చేరిన అరెస్ట్‌లు | NEET 2026 paper leak: Pune Teacher Behind NEET Biology Question Paper Leak Arrested, NTA appointed as expert

న్యూఢిల్లీ, మే 16: నీట్ యూజీ 2026 పేపర్‌ లీక్‌ వ్యవహారంలో తీగ లాగేకొద్దీ పందికొక్కులు ఒక్కొక్కటిగా కలుగులో నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కులకర్ణి బండారం బయట పడగా.. ఈ రోజు బోటనీ టీచర్‌ వ్యవహారం బట్టబయలైంది. నీట్‌ పేపర్‌ లీక్‌లో బయాలజీ పేపర్ లీక్ కేసిన పుణెకు చెందిన బోటనీ టీచర్‌ను సీబీఐ ఈ రోజు అరెస్టు చేసింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం (మే…

Read More

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు.. | Young Woman Dies After Jumps From Tirupati Flyover, Love Failure Angle Suspected

ప్రేమ వైఫల్యమో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఆ యువతి ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది.. అకస్మాత్తుగా.. ఫ్లైఓవర్ పై నుంచి దూకి.. ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి గరుడ వారధి ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కరకంబాడి వైపు నుండి లీలా మహల్ సర్కిల్ వైపు వస్తున్న ఫ్లై ఓవర్ పై నుంచి దూకిన యువతి నంద్యాల జిల్లాకు…

Read More