Headlines

Yuvva Kumarr Miriyala

Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో | Vikram 1 Rocket Launch Rescheduled to 12:05 PM After Technical Snag

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు. అయితే  రాకెట్‌ లాంచ్‌కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేస్తలు తెలిపారు….

Read More

తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..? | The Hidden Truth: Why Theres No Bell in Tirumala Garbhalayam, and the Story of Vedanta Desika

భారతదేశంలోని అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో చిన్న గంట ఉండదనే విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇతర ఆలయాల్లో గంటలు మ్రోగించడం సర్వసాధారణం కాగా, తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం వెనుక ఒక సుందరమైన, లోతైన ఆధ్యాత్మిక కథ దాగి ఉంది. ఈ కథ పురాణాలు, ఆగమ శాస్త్రాలు, సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పూర్వం ద్రోతాంబ, అనంత సూర్య అనే పతివ్రత దంపతులు సంతానం లేక…

Read More

జెర్రిపోతు పాము రైతులకు ఇంత మంచి చేస్తుందా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Indian rat snake benefits for farmers tail myth facts

పాము కనిపించగానే చాలా మంది భయంతో చంపేస్తుంటారు. కానీ రైతులకు అత్యంత మేలు చేసే పాముల్లో జెర్రిపోతు పాము ఒకటి. ఇది తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది విషపూరితం కాదు. పైగా పంటలకు తీవ్ర నష్టం కలిగించే ఎలుకలను వేటాడి రైతులకు సహజ రక్షకుడిగా నిలుస్తుంది. జెర్రిపోతు పాము ప్రధానంగా ఎలుకలను తింటుంది. ఒక పెద్ద జెర్రిపోతు పాము ఏడాదిలో వందల సంఖ్యలో ఎలుకలను వేటాడగలదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. దీంతో పంటలు, గోదాముల్లో…

Read More

Andhra News: తీవ్ర విషాదం.. చేపల వేటకని వెళ్లి ఐదుగురు మృతి.. ఎక్కడంటే? | Tragedy in Polavaram: 5 Drowned in Godavari River While Fishing

ఏపీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గోదావరి నదిలో చేపల వేటలకని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసే పనిలో పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలోకి ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం వెళ్లారు. అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. బాధితుల కేకలు విన్న…

Read More

Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే! | Andhra Pradesh and Telangana Weather Today: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds Till July 20

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి…

Read More

ప్రియుడిపై మోజు.. కన్న కొడుకుపై కర్కశత్వం.. ఓ తల్లి నిర్వాకం! చిన్నారి మర్మాంగంపై బ్లేడ్‌తో.. | Chittoor Horror: Mother and Lover Allegedly Torture 7 Year Old Boy Over Illicit Relationship

మానవత్వం మంటగలిసిపోతోంది. అనుబంధానికి మారుపేరుగా నిలిచే తల్లి ప్రేమ కూడా వివాహేతర సంబంధం కోసం కర్కశంగా మారుతోంది. ప్రియుడితో ఉండేందుకు కన్న కొడుకు అడ్డుగా ఉన్నాడని, పాపం పసివాడని కూడా చూడకుండా కన్న తల్లే చిత్రహింసలు పెట్టింది. ఈ దారుణం ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వీ.కోట మండలంలోని ఈశ్వర్‌నగర్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడి శరీరంపై, మర్మాంగాల…

Read More

Video: శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై పెద్దపులి ప్రత్యక్షం.. వాహనదారుల్లో భయాందోళనలు..!

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు నుంచి శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి దూరం నుంచి పులిని వీక్షించారు. కొంతసేపు రహదారిపై సంచరించిన పులి అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించే వారిలో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో…

Read More

అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం | Savitramma’s Affordable Dosa: Feeding Thousands for Rs 1 2 in Tadipatri Since 1985

రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా రూపాయి, రెండు రూపాయలకే అక్కడ రుచికరమైన దోశలు లభిస్తున్నాయి. ఒక్క పూట టిఫిన్ చేయాలంటేనే రూ.70 నుంచి రూ.80 ఖర్చవుతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఒక దోశ తినాలంటే రూ.50 లేనిది ఏ హోటల్లో దోశ దొరకడం లేదు. అలాంటిది గడిచిన 35 ఏళ్లుగా ఓ అవ్వ పావలా నుంచి దోసెలు ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ రూపాయి, రెండు రూపాయలకే దోశలు ఇస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి…

Read More

Andhra News: గ్రామ సమీపంలో నుంచి భారీ శబ్ధాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. | Annamayya District: Treasure Hunters Arrested After Illegal Excavation at Srinivasapuram

గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 9 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలం శ్రీనివాసపురం గండు మారెమ్మ గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నట్లు ముఠా భావించింది. దీంతో గుప్త నిధులను వెలికి తీసేందుకు ఓ జేసీబీ, ట్రాక్టర్‌తో అక్కడికి చేరుకుంది. ఇక గుప్తనిధుల కోసం రంగంలోకి దిగిన ముఠా బండరాయి కింద ఓ భారీ పేలుడు పదార్థం పెట్టి…

Read More

Guntur: పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసిన యువతి… కేసు నమోదు | AP Constable Alleges Marriage Fraud After Woman Flees With Gold and Cash

మంగళగిరిలోని ఎల్ బీ నగర్ కు చెందిన సతీష్ 16వ బెటాలియన్ లో ఏపిఎస్పీ కానిస్టేబుల్. ప్రస్తుతం వైజాగ్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో జయశ్రీ పాండా అనే మహిళ సతీష్ కు ఫోన్ చేసింది. డిజిపి కార్యాలయంలో పనుందని సాయం చేయాలని అడిగింది. అయితే తాను అక్కడ పనిచేయడం లేదని సతీష్ ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో జయ శ్రీ పాండా… సతీష్ ను…

Read More