Headlines

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..? | Fraudsters Forge Chittoor Collector’s Signature to Remove Land From Prohibited List, Details Here

చిత్తూరులో కేటుగాళ్లు బరితెగించారు. ఏకంగా చిత్తూరు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసారు. గంగవరంలో ఒక ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. కలెక్టర్ ప్రకటించినట్లుగా.. ఫేక్ గా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూమి వివరాలు తొలగించినట్టు చూపే ప్రయత్నం చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఫేక్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేశారు. మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి ప్రక్కన సర్వే…

Read More

Nara Lokesh: సీఎం చంద్రబాబుకు మత్స్యకారుల బోట్ల వందనం.. మంత్రి లోకేష్ అదిరిపోయే గిఫ్ట్‌! | AP Fishermen give Krishna River Boat Salutation to CM Chandrababu, Nara Lokesh shows his Hospitality by hosting them

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో ఏడాది కూడా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు చెప్పేందుకు వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వంద బోట్లతో కృష్ణానది గుండా ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చారు. కృష్ణమ్మ ఒడిలో వందలాది పడవలు ఒకేసారి కదలివస్తుంటే అమరావతి తీరం సరికొత్త శోభను సంతరించుకుంది.

Read More

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్ | Andhra Pradesh and Telangana Weather Report: Heatwaves and Rains Continue, 3 Day Forecast

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం,6° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం /90°…

Read More

Andhra Pradesh: ఏపీలో ఉచిత బస్సు పథకం రద్దు..? క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్.. | Andhra pradesh Government Clarifies on Free Bus Scheme: Sree Shakti Not Being Cancelled

ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారనే వార్తలపై కూటమి సర్కార్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం వర్తింపచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఇటీవల దివ్యాంగులకు కూడా ఫ్రీ జర్నీ అవకాశం అందిస్తోంది. అయితే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయనుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో…

Read More

Andhra Pradesh: అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చేశాయి.. మీకు వచ్చాయో.. లేదో ఇలా చెక్ చేస్కోండి.. | Andhra pradesh Government Releases 20000 Aid to Fishermen Under Matsyakara Sevalo Scheme

మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మత్య్సకారులకు సేవలో పథకం కింద రూ.20 వేలను లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలను అందించింది. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు స్వయంగా వీటిని విడుదల చేశారు. రూ.262 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్ల నిధులను మత్య్సకారుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు…

Read More

Greenfield National Highway: కేవలం 6 గంటల్లోనే విజయవాడ టూ బెంగళూరు.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే..? | Bengaluru–Kadapa–Vijayawada Greenfield Highway Works Speed Up in andhra pradesh

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళుతుండగా.. ఇప్పుడు మరికొన్ని రహదారుల పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుండగా.. దీని రాకతో ఏపీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఏపీని ఈ హైవే కలపనుంది. అధునాతన సౌకర్యాలతో…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.. రాష్ట్రంలో మినీ మార్టులు.. | Andhra pradesh Government to Launch 1000 Mini Marts for Affordable Essential Goods

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెయయి మినీ మార్టులు తొలి విడతలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా ఢిల్లీ…

Read More

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 6,565 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్ సెటిల్ | RRB Railway Technician Recruitment 2026 Notification For 6,565 Posts, Apply From June 30

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో.. వివిధ విభాగాల్లో భారీగా కొలువుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,242 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులు జూన్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు…

Read More

SBI Apprentice Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ గ్యారెంటీ | SBI Apprentice Recruitment 2026 Notification Out for 7,150 Vacancies, Apply Online

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో అప్రెంటిస్‌ల నియామకాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 7,150 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 709 పోస్టులు, తెలంగాణలో 491 పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర…

Read More

ఇన్నాళ్లు ఓ లెక్క.. ఈ 5 రోజులు మరో లెక్క.. తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’ వార్నింగ్! | Be Alert: Telangana Turns into a Fiery Inferno Heat Waves High Alert in AP Until the 26th

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడిపోతున్నాడు. నిన్నటిదాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యాభాయ్, ఇవాళ్టి నుంచి అంతకుమించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న ఐదు రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటకు రా చూసుకుందాం అంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్లు ఓ లెక్క… ఈ ఐదురోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్‌తో విరుచుకుపడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వాతావరణశాఖ అధికారులు సైతం పరిస్థితి దారుణంగా ఉండబోతోందని, భానుడి చర్యలు ఊహాతీతమని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి అడుగు…

Read More