Headlines

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు | BSNL JTO Recruitment 2026 Notification for 100 Junior Telecom OfficerJobs, Apply oline

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 100 జూనియర్ టెలికాం ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌…

Read More

AP KGBV Jobs 2026: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. ఏపీ కేజీబీవీల్లో భారీగా టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ | AP KGBV Recruitment 2026: Applications Invited for 299 Teaching Posts, Application link here

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 299 ప్రిన్సిపల్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్‌…

Read More

తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన: విద్యార్థులకు రూ.15,000 అందజేతకు రంగం సిద్ధం

గౌరవప్రదమైన వేదిక: పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ​నారా లోకేష్ సారథ్యం: పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో, ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.​ఏర్పాట్లు: నెల్లూరు జిల్లా వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల మహానాడును విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు మరియు ప్రజల భాగస్వామ్యంతో…

Read More
Indhukurupeta pamulavarinpalem

ఇందుకూరుపేటలో బయటపడ్డ భూ దందా: కాల్వ బాటను ఆక్రమించుకున్న వ్యక్తిపై అధికారుల చర్యలు

నెల్లూరు: ఇందుకూరుపేట మండలం పాములవారి పాలెంలో రైతుల సాగుకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రభుత్వ కాల్వ బాటను ఆక్రమించుకున్న ఘటనపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ చర్యతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​అసలేం జరిగింది?​పాములవారి పాలెంలో ఉన్న రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు గతంలో జాయింట్ కలెక్టర్ కేటాయించిన కాల్వ గట్టు బాటను (కాలి బాట) వాడుకుంటున్నారు. అయితే, స్థానికంగా ఉంటున్న తాండ్ర మీరయ్య కుటుంబం ఈ బాటను అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా, అడ్డుచెప్పిన ఇతర…

Read More
Vpr kovur

కోవూరులో ఘనంగా ‘డిజిటల్ మహానాడు’: యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

​నెల్లూరు, మే 27, 2026:కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. yకార్యక్రమానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముందుగా నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మహానాడును స్థానిక…

Read More
Jansena kovur

కోవూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’: యువతతో మమేకమైన పార్టీ నేతలు

కోవూరు, 27 జూన్ 2026: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో ‘చాయ్ విత్ జనసైనిక్’ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక యువతతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాడే విధానాలను యువతకు వివరించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక…

Read More

కోవూరు క్లస్టర్-5, లేగుంటపాడులో ఘనంగా జరిగిన మహానాడు వర్చువల్ సభ: కార్యకర్తల్లో నూతన ఉత్సాహం

ప్రజా సమస్యలే అజెండాగా.. క్షేత్రస్థాయిలో బలోపేతమవుతున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు స్ఫూర్తితో, కోవూరు నియోజకవర్గం, క్లస్టర్-5 పరిధిలోని లేగుంటపాడులో వర్చువల్ మహానాడు సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, పార్టీ సిద్ధాంతాలను, భవిష్యత్తు కార్యాచరణను చర్చించారు. అధినేత పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ సభ, స్థానిక రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు…

Read More

ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు

ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల…

Read More

మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త.. మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భార్య! | A wife killed her husband while he was under influence of alcohol in Visakhapatnam

తగరపువలస, మే 26: మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తతో గొడవ పడిందో ఇల్లాలు. ఆవేశంలో మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆనక ఏమీ తెలియనట్లు ఇరుగు పొరుగును పలిచి ఏదో తాగేసి భర్త స్పృహతప్పి పడిపోయాడని లబోదిబోమంది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పతి దేవుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్తింటి వారు ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేసి…

Read More

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య…

Read More