Headlines

1.3 కోట్ల మందికి లీక్‌లేని పరీక్షలు: చైనా తీసుకుంటున్న కఠిన చర్యలు భారత్ కంటే ఎందుకు భిన్నం? | How China Prevents Exam Paper Leaks for 130 Million Students: Strict Measures Explained

భారత్‌లో NEET, JEE Advanced వంటి భారీ పోటీ పరీక్షలు ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ పరీక్షల నిర్వహణ ఎంత పెద్దదో, అంతే సవాళ్లతో కూడుకున్నది కూడా. పేపర్ తయారీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అనేక దశల్లో వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షల భద్రత, పారదర్శకత, లీక్ నివారణ ఇవన్నీ ఎప్పుడూ చర్చలో ఉండే అంశాలు. ఈ…

Read More

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3సార్లు.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీనే..? | Ipl 2026 rcb table topper championship coincidence sentiment viral

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ దశ పోరు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనతో పాటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక విచిత్రమైన, అద్భుతమైన క్రికెట్ సెంటిమెంట్ కో-ఇన్సిడెన్స్ చూసి అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఈసారి బెంగళూరు ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో…

Read More

Weather Report: ముంచుకొస్తున్న నైరుతి.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదిగో.. | Rain Alert Issued for Andhra Pradesh and Telangana for Next Three Days

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక గురువారం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఒడిస్సా కోస్తా…

Read More

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు! | Milk Prices Increased Again: Amul and Mother Dairy Shock Consumers

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ (Amul) మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మి.లీ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ-NCR, ఇతర…

Read More

Andhra News: ఉరుములు, మెరుపులతో జోరు వర్షం.. ఒక్కసారిగా ఇంటిపై పడిన పిడుగు.. ఇదిగో వీడియో | AP Unseasonal Rains: Lightning Strikes House in Kadapa, Safety Tips During Storms

ఏపీలో అకాల వర్షాలు జనాలను ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుతో కూడిన వర్షాలు స్థానిక ప్రజల మనుగడను దెబ్బతీశాయి. ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కడప జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మైదుకూరు మండలం మిట్టమాను పల్లె ఎస్సీ కాలనీలో ఓ…

Read More

తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన | AP Government Plans Massive Tourism Boost for Suryalanka Beach video tv9d

ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌ల అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది కూటమి సర్కార్‌. ఈ అంశంపై మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వందకోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేష్‌. బీచ్ అభివృద్ధిపై రివ్యూ చేసిన మంత్రులు..బీచ్‌లో బే ఆఫ్ బాపట్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌లో అడ్వంచర్ టూరిజంను ప్రారంభించారు. 2029 నాటికి ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని నిలపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు…

Read More

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | AP Forest Department Recruitment 2026 Notification released to fill 40 posts in under sports quota

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 18…

Read More

AP KGBV Jobs 2026: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. ఏపీ కేజీబీవీల్లో భారీగా టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ | AP KGBV Recruitment 2026: Applications Invited for 299 Teaching Posts, Application link here

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 299 ప్రిన్సిపల్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్‌…

Read More

రన్నింగ్ ట్రైన్‌లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District

రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు…

Read More

Indian Railways: రైల్వే స్టేషన్‌లో పళ్ళు తోముతున్నారా? అయితే జాగ్రత్త.. రైల్వే కొత్త రూల్స్ ఇవే! | Indain Railway Rules Safety Tips: Brushing Teeth, Washing Utensils On Railway station Platforms Now A Rs 500 Offense

రైల్వే స్టేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది రద్దీ, రైళ్ల కూతలు, ప్రయాణికుల హడావుడి. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఉదయాన్నే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. చాలా మంది ప్రయాణికులు రైలు దిగగానే ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న కుళాయిల (Water Taps) వద్దకు పరుగెత్తుతారు. అక్కడే లైన్లలో నిలబడి పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, కొందరైతే తాము తెచ్చుకున్న క్యారియర్లు, పాత్రలను కూడా అక్కడే కడగడం మనం తరచుగా చూస్తుంటాం. ఆ తర్వాతే…

Read More