Headlines

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా.. | Grass Cutting Discovery: Small Bird Nest Chick Found, Safely Released

ఓ రైతు గడ్డి కోస్తుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక పూటకు గడ్డి కుప్పను సిద్ధం చేస్తుండగా, వారికి ఒక చిన్న పక్షి కనిపించింది. ఆ పక్షి తాము సేకరిస్తున్న గడ్డి కుప్పలోనే గూడు కట్టుకుందని గుర్తించారు. అక్కడి స్థానికులు దీన్ని బంగారు పిచ్చుక అంటారట. ఈ గూడును మొదట ఆ రైతు భార్య తొలుత గుర్తించారు. గూడును దగ్గరగా పరిశీలించినప్పుడు, అందులో ఒక పక్షి పిల్ల కూడా ఉన్నట్లు గుర్తించారు. గడ్డిని అక్కడ నుండి…

Read More

క్రేన్‌నే బోల్తా కొట్టించిన గ్యాస్ ట్యాంకర్.. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే?.. ఇదిగో వీడియో | Kadapa Gas Tanker Accident: Guvvalacheruvu Leak Causes Panic and Traffic Chaos Watch Video

సాధారణంగా మన ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ లీకైతేనే భయంతో పరుగులు పెడతాం. అలాంటిది ఒక పెద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఇంకేమైనా ఉందా.. గుండెలు జారిపోవు. అచ్చం అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో దాని నుంచి గ్యాస్ లీకైంది. అది గమనించిన స్థానికులు భయతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్…

Read More
Srisailam latest update

భక్తులకు అలర్ట్ శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..

Srisailam AP Darshan నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి. వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ ( స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం (Sivadam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు. వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం…

Read More

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే | NEET UG 2026 re exam on June 21, admit cards to be issued on June 14

హైదరాబాద్‌, మే 15: నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీయే కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్‌ 21 (ఆదివారం) నీట్ యూజీ 2027 పరీక్ష మరోమారు జరగనున్నట్లు ఎన్టీయే శుక్రవారం (మే 15) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ (NTA) కోరింది. ఈ…

Read More

Monitor Lizards: ఉడుము గుడ్లు మీరెప్పుడైనా చూశారా..?.. ఒక్కసారి ఎన్ని ఎగ్స్ పెడుతుందంటే..? | Interesting Facts About Monitor Lizards Their Eggs and Wildlife Protection Laws

తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల దగ్గర, పొలాల గెట్ల వద్ద, రాళ్ల మధ్య లేదా చెట్ల పొదల్లో అప్పుడప్పుడు కనిపించే జీవుల్లో ఉడుము కూడా ఒకటి. చాలామంది దీనిని చూసి భయపడతారు. కానీ ఉడుము ప్రకృతిలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే సరీసృపం. ముఖ్యంగా దాని జీవన విధానం, గుడ్లు పెట్టే తీరు, పిల్లలను కాపాడే పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఉడుమును సాధారణంగా “బెంగాల్ మానిటర్ లిజర్డ్” అని పిలుస్తారు. ఇది వేగంగా…

Read More

Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు | AP to Become Royal Enfield’s Second Manufacturing Hub: 2,508 Crore Investment to Create Over 3,000 Jobs

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) రాష్ట్రంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఏపీ దేశంలో ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఎదుగుతోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సుమారు రూ.2508 కోట్ల పెట్టుబడి రానుండగా, వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఈ కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు…

Read More

అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం | Savitramma’s Affordable Dosa: Feeding Thousands for Rs 1 2 in Tadipatri Since 1985

రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా రూపాయి, రెండు రూపాయలకే అక్కడ రుచికరమైన దోశలు లభిస్తున్నాయి. ఒక్క పూట టిఫిన్ చేయాలంటేనే రూ.70 నుంచి రూ.80 ఖర్చవుతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఒక దోశ తినాలంటే రూ.50 లేనిది ఏ హోటల్లో దోశ దొరకడం లేదు. అలాంటిది గడిచిన 35 ఏళ్లుగా ఓ అవ్వ పావలా నుంచి దోసెలు ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ రూపాయి, రెండు రూపాయలకే దోశలు ఇస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి…

Read More

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు కూలీలు | 4 dead 2 severely injured after tipper hits workers in kakinada check details

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలను ఓ అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 6,565 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే లైఫ్ సెటిల్ | RRB Railway Technician Recruitment 2026 Notification For 6,565 Posts, Apply From June 30

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో.. వివిధ విభాగాల్లో భారీగా కొలువుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,242 వరకు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులు జూన్‌ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు…

Read More

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం | He Said He Would Return in 10 Days, But Never Came Back: Visakhapatnam Engineer Killed in Oman Attack

సాగర తీరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన ఘటన వెలుగుచూసింది. పది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి వెళ్లిన ఒక ఇంజనీర్, విధి నిర్వహణలో ఉండగా దేశం కాని దేశంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌకపై అమెరికా చేసిన క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో…

Read More