Headlines

మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు | Chemical Ripened Mangoes Flood Markets: Health Concerns Rise Over Artificially Colored Fruits video tv9d

సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే అందరి ఫేవరెట్‌ ఫ్రూట్‌ మామిడి పండ్లే.. పాత రోజుల్లో ఇంటికి ఎవరైనా మామిడి పండ్లు తెస్తే ఆ వాసన పక్కింటి వరకూ కొట్టేది. ఇప్పుడు మామిడి పండు వాసనే మర్చిపోయారు జనం. రంగు మాత్రం అదిరిపోతుంది. .. కానీ రుచి మాత్రం శూన్యం. మార్కెట్‌లోపసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్న పండ్ల వెనుక అసలు ఏం జరుగుతోంది. పండ్లు చూస్తే పైకి సహజంగా మగ్గిన మామిడిపండ్లలా కనిపిస్తాయి… కానీ వాటిని పండించిన విధానం మాత్రం…

Read More

Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది.. | Wild Cat Spotted in East Godavari Fields Triggers Panic Among Farmers Watch

సాధారణంగా వ్యవసాయ పనులు చేసుకునే వారికి అడవి జంతువులు, పాముల నుంచి అపాయం ఉంటుంది. పాములు, తేళ్ల నుంచి ఇతర హానికర కీటకాలనుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అయితే పొలంలో పనిచేసేందుకు వెళ్ళినవాళ్లకు ఒక వింత జంతువు తారసపడటం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. పొలాల్లో అడవి పిల్లి కలకలం.. రైతుల్లో ఆందోళన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అడవి పిల్లి సంచారం కలకలం రేపుతోంది….

Read More

Andhra Pradesh: ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. కట్‌చేస్తే భార్యకు ఊహించని ట్విస్ట్ | Extramarital Affair Leads to Murder Attempt, 4 Member Gang Attacks Husband in Palnadu

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వివాహేతర సంబంధం దారుణమైన మలుపు తీసుకుంది. భర్త అడ్డు తొలగించుకోవాలని చూసిన భార్య, ఆమె ప్రియుడు పన్నిన వ్యూహం తలకిందులైంది. మద్యం మత్తులో గండ్ర గొడ్డలితో హల్ చల్ చేసిన యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సత్తెనపల్లికి చెందిన నాగరాజు పునుగుల బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి దొనకొండకు చెందిన భవానితో 14 ఏళ్ల క్రితం వివాహమవ్వగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే…

Read More

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే | NEET UG 2026 re exam on June 21, admit cards to be issued on June 14

హైదరాబాద్‌, మే 15: నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీయే కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్‌ 21 (ఆదివారం) నీట్ యూజీ 2027 పరీక్ష మరోమారు జరగనున్నట్లు ఎన్టీయే శుక్రవారం (మే 15) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ (NTA) కోరింది. ఈ…

Read More

అది ‘తేనె చెట్టు’..! కొమ్మకొమ్మకు పట్టు… ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా..?!

అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఆర్వీనగర్ సమీపంలో గల బూడిదపాకలు గ్రామంలోనిది ఈ దృశ్యం. ఒక చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పట్టాయి. ఆ చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకు తేనె పట్టు కనిపించడం గమనార్హం. ఇదేదో ఈ ఏడాది జరిగిన వ్యవహారం కాదు. ప్రతి ఏటా ఇంతే. దీంతో ప్రతియేట ఆ తేనెను సొంతం చేసుకున్నందుకు పోటీ పడుతుంటారు గిరిజనలు. వేలంపాట వేసి మరి.. తేనె పట్లు విక్రయిస్తారు. అల్లూరి ఏజెన్సీలో ఎక్కడా…

Read More

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా | Vizianagaram AC Explosion: Short Circuit Blamed, Summer Safety Tips

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏసి పేలి భయాందోళనలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన స్కూల్ టీచర్ డర్రు అప్పన్న నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పన్న ఇంట్లో ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చింది. అలా వచ్చిన పనిమనిషి ఓ బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేసింది. అంతే భారీ పేలుడు శబ్దాలతో కూడిన మంటలు, దట్టమైన పొగ క్షణాల్లో గదిని ఆక్రమించాయి….

Read More

JEE Advanced 2026 రేపే: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై పూర్తి గైడ్ | JEE Advanced 2026 Tomorrow: Complete Guide to Scores, Ranks, and JoSAA Counselling

దేశంలో అత్యంత కఠినమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఒకటైన JEE Advanced 2026 పరీక్ష రేపు మే 17న జరుగుతోంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను Indian Institute of Technology Roorkee చేపట్టింది. పరీక్ష తర్వాత ఫలితాలు, ర్యాంకులు, కౌన్సిలింగ్, IIT సీట్లు, AAT, JoSAA వంటి అన్ని దశలపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తాజా వెబ్ సమాచారం ఆధారంగా పూర్తి వివరాలు ఇవి. పరీక్ష తేదీ & షెడ్యూల్ IIT Roorkee విడుదల…

Read More

Andhra News: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే.. | Newlywed Dies in Kurnool Auto Accident 10 Days After Wedding: Tragic Return from Mantralayam

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై నవ వరుడి ప్రాణాలు కోల్పోయిన గటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందవరం మండలం కప్పట్రాల గ్రామానికి చెందిన 12 మంది ఇటీవల మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకొని ఉదయం ఆటోలో స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. ముగతి సమీపంలో కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయిన…

Read More

తెలుగువారు ఇకపై గోవాకు వెళ్లక్కరలేదు.. ఈ బీచ్ లో అంతకుమించిన | AP Government Plans Massive Tourism Boost for Suryalanka Beach video tv9d

ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌ల అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది కూటమి సర్కార్‌. ఈ అంశంపై మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వందకోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేష్‌. బీచ్ అభివృద్ధిపై రివ్యూ చేసిన మంత్రులు..బీచ్‌లో బే ఆఫ్ బాపట్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌లో అడ్వంచర్ టూరిజంను ప్రారంభించారు. 2029 నాటికి ప్రపంచ టూరిజం డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని నిలపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు…

Read More

Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము సమీపంలోని గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్క కనిపించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. సాధారణ పుష్పాల మాదిరిగా కాకుండా గుబురు ఆకృతిలో విస్తరించి కనిపిస్తున్న ఈ అరుదైన మొక్కను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మొక్క శాస్త్రీయ నామం అమెర్పో ఫాలస్ పయోనిఫోలియస్. దీనిని సాధారణంగా “అడవి కంద” లేదా “ఎలిఫెంట్ ఫుట్ యామ్” అని పిలుస్తారు. ప్రధానంగా అడవులు,…

Read More