Headlines

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్ | Hyderabad to Tirupati New Weekly Express Train: Charlapalli Tiruchanur Service for Srivari Devotees

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్‌లీ టైన్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More

AP News: ఇంటర్‌లో 60 మార్కులొస్తే 5 వేసి ఫెయిల్‌ చేసిన లెక్చరర్‌కి స్వల్ప శిక్షా..? కఠిన చర్యలేవి.. | AP Inter student failed with 5 out of 60 marks Controversy: Demand for strict punishment for the teacher who conducted evaluation

అమరావతి, మే 18: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియల్ ఫలితాల్లో పలు దారుణాలు వెలుగు చూశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు లెక్చరర్లు మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు చేసి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంగా పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లపై మాత్రం కఠిన చర్యలు ఉండటం లేదు. మూల్యాంకనం ముందు విద్యాశాఖ హడావిడి చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ…

Read More

ఎంత కట్టుదిట్టం చేసినా ఈ ఆవు చూడండి ఏం చేస్తుందో.. | Dairy Cow Self Suckling: Farmers Challenges Effective Solutions

పశువుల పెంపకంలో రైతులకు ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఆవులు తమ పొదుగు పాలను తామే తాగేయడం (Self-Suckling) ఒకటి. ఈ అలవాటు వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా, పొదుగులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలామంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ పలు పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆవులు మెడను బాగా వెనక్కి వంచి తమ పొదుగును చేరుకుని పాలు తాగేస్తాయి. దీనిని అడ్డుకునేందుకు రైతులు మెడ చుట్టూ కట్టెలు కట్టడం, ముట్టికి…

Read More

Admissions: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఒకే పోర్టల్ ద్వారా అన్ని కాలేజీల ప్రవేశాలు | One single window portal for all undergraduate degree admissions in Andhra Pradesh for 2026 27 session

అమరావతి, మే 18: 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దీనిని తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం ఒకే ఆన్‌లైన్ వేదిక కింద దీనిని ప్రవేశపెట్టనుంది. డిగ్రీలో ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేయడానికి బదులుగా విద్యార్థులు ఒకేసారి నమోదు చేసుకుని, కోర్సులను ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రవేశాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఆధార్ అనుసంధానం వల్ల ఎలాంటి ఫిజికల్‌ సర్టిఫికెట్ల అవసరం లేకుండా…

Read More

Heatwave: ఇకపైనే అసలు ఎండకాలం.. తెలుగురాష్ట్రాలకు భారీ హెచ్చరికలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్! | IMD Heatwave Alert: Telangana and Andhra Pradesh to Witness Record High Temperatures

ఈ ఏడాది వేసవి కాలం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రం అవ్వగానే వాతావరణం చల్లబడి వర్షాలు కురిసేవి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం సీన్ మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని, అలాగే వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలిపింది. రాబోయే…

Read More

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల | AP Forest Department Recruitment 2026 Notification released to fill 40 posts in under sports quota

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మే 18 నుంచి జూన్ 18…

Read More

UPSC Civils Admit Card 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2026 ప్రిలిమ్స్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే? | UPSC Civil Services Prelims Admit Card 2026 Out, Here’s How to Download Hall Ticket

హైదరాబాద్‌, మే 17: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE) 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, యూఆర్ఎన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి హాల్‌టికెట్లను upsconline.nic.in, upsc.gov.in, లేదా upsconline.gov.in డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా…

Read More

Chicken Price: చికెన్‌ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. కేజీ ఎంతంటే? | Chicken Prices Drop Sharply in Telugu States: Check Rates in Hyderabad, Vijayawada, Khammam

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు.. తాజాగా కాస్త శాంతించాయి. ఒకానొక దశలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300 నుంచి రూ. 350 వరకు పలకడంతో చికెన్ సెంటర్ల వైపు వెళ్లడానికే సమాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు మటన్ ధరకు చేరువలో చికెన్ రేట్లు ఉండడంతో చాలా మంది చికెన్‌కు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపారు. అయితే, కానీ తాజాగా ధరలు భారీగా…

Read More

Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు | Andhra Pradesh: Police Officers Arrested in Chittoor for Cheating Tamil Nadu Gang in Rs 1 Crore Fake Currency Scam

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపిన సంచలన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వెలుగుచూసింది. రూ. 10 లక్షల అసలు కరెన్సీని కొట్టేయడానికి ఓ నిందితుడు, ఇద్దరు పోలీసులు కలిసి వేసిన ‘ఫేక్ రైడ్’ ప్లాన్ రివర్స్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చివరకు పోలీసులు, నిందితుడు సహా అందరూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన సెల్వం అనే వ్యక్తి దొంగ నోట్ల…

Read More

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆగ‌స్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల! ఇదిగో పూర్తి వివరాలు | TTD August Quota Release: Check Tirumala Darshan and Arjitha Seva Booking Schedule Here

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు…

Read More