Headlines
Jansena kovur, gadiraju jeevan Krishna,janasainiks kovur

కోవూరులో ఘనంగా ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నేతల పిలుపు

​నెల్లూరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కోవూరు మండలం పడుగుపాడులో వెలిశెట్టి తనుష్ చంద్ర, ముక్కోటి అమరనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ మరియు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్ నక్కల శివకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ…

Read More

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..! | AP PGECET 2026 results out, check how to download rank card, merit list, released by Minister Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది…

Read More

గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే.. | Do you Know Why Telugu States Bus Colour Changed From Red to Green and white combination

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. అంతకుముందు ఆర్టీసీ ఎండీ కూడా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణ, ఆ తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో ఆయన కృషి చాలా ఉంది. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి, రౌడీయిజాన్ని అరికట్టడానికి మురళీధర్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. నగరంలో సబ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్…

Read More

పీఎం మోదీ జాతకానికి ‘ఫోటోకాపీ’ లాంటిదే సీఎం విజయ్ జాతకం.. ప్రధానమంత్రి అవుతారా? | Viral News: astrologer rikki radhan pandit shares that vijay get yogam of become a prime minister of india after modi

సినిమా రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దళపతి విజయ్. టీవీకే పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎన్నికల ముందు వరకు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయ సర్వేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆ ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ గెలుపును ముందే ఊహించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్…

Read More

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య…

Read More

కనీసం ‘సారీ’ చెప్పాలని కూడా మీకు అనిపించట్లేదా..? ఓ నీట్ అభ్యర్ధి ఆవేదన | Are you even sorry? NEET 2026 aspirant writes an emotional letter to NTA after re exam decision, speaking of sacrifice, stress and shattered trust

డియర్‌ ఎన్టీయే.. నాకు 18 ఏళ్లు. నేను ఈ ఏడాది నీట్ 2026 పరీక్ష రాశాను. నా 12వ తరగతి నుంచే నీట్‌ పరీక్ష కోసం శ్రమిస్తున్నాను. సోషల్ మీడియా దూరం పెట్టా. స్నేహితులతో మాట్లాడటం మానేశా. పార్టీలకు వెళ్లడం లేదు… నీట్‌లో ర్యాంకు కొట్టాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నా తోబుట్టువులతో కూడ మాట్లాడలేదు. ఈ పరీక్ష కోసం ఎన్నో త్యాగాలు చేశాను.. దేనికోసం? అవును, కేవలం డాక్టర్ అవ్వాలనే నా కల.. నా కెరీర్‌ను…

Read More

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…

Read More

Kurchi Tatha: అయ్యో! సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత ఇకలేరు.. కృష్ణ కాంత్ పార్కులో నడుస్తూ ఒక్కసారిగా.. | Kurchi Tatha Alias Mohammed Pasha Passes away suddenly due to heart attack

సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ పాషా (66) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని కృషకాంత్ పార్కులో బుధవారం (మే20) ఉదయం వాకింగ్ చేసుండగా ఆయన ఒక్క సారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతమున్న ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగానే కుర్చీతాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కుర్చీతాత మరణ వార్త తెలుసుకున్న సినీ అభిమానులు,…

Read More

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Do you know where this amazing temple that celebrates Lord Hanuman’s wedding is located?

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు, అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు.

Read More

రన్నింగ్ ట్రైన్‌లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District

రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు…

Read More