Headlines

Andhra: ఏపీలోని వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లో రూ.20 వేలు జమ.. ఎప్పుడంటే | Big Relief for AP Fishermen: Rs 20,000 Matsyakara Sevalo Financial Aid to Be Credited Into Accounts on May 19th 2026

అమరావతి, మే 18 : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే రేపే మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. | Andhra pradesh Government to Deposit 20000 into Fishermen Accounts Under Matsyakarula Sevalo Scheme

ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లబ్దిదారులకు అకౌంట్లోకి మే 19న నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేయనుంది. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో వీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై నిషేధం అమల్లో ఉండటంతో వీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని టీడీపీ…

Read More