Headlines

Andhra Pradesh: అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చేశాయి.. మీకు వచ్చాయో.. లేదో ఇలా చెక్ చేస్కోండి.. | Andhra pradesh Government Releases 20000 Aid to Fishermen Under Matsyakara Sevalo Scheme

మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మత్య్సకారులకు సేవలో పథకం కింద రూ.20 వేలను లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలను అందించింది. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు స్వయంగా వీటిని విడుదల చేశారు. రూ.262 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్ల నిధులను మత్య్సకారుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే రేపే మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. | Andhra pradesh Government to Deposit 20000 into Fishermen Accounts Under Matsyakarula Sevalo Scheme

ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లబ్దిదారులకు అకౌంట్లోకి మే 19న నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేయనుంది. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో వీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై నిషేధం అమల్లో ఉండటంతో వీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని టీడీపీ…

Read More