Headlines

సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ.. ఇదిగో వీడియో | Not a Movie Scene: Police Save Youth Seconds Before Train Accident in Visakhapatnam

విశాఖపట్నంలో సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో తప్పింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో అలర్ట్ అయిన సీపీ బాగ్చి, మొబైల్ లొకేషన్ ఆధారంగా రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఒకవైపు రైలు వేగంగా వస్తుండటం, మరోవైపు యువకుడు దానికి ఎదురెళ్లడం గమనించిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు రైల్వే ట్రాక్‌పై అర కిలోమీటరు…

Read More

RRB Railway Jobs 2026: రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు | RRB ALP Recruitment 2026 Notification Released for 11,127 Posts, Apply Online

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో.. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 15వ తేదీ నుంచి ఈ కింది ఆన్‌లైన్‌ లింక్‌లో…

Read More

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు | Good News for Devotees: AI Makes Indrakeeladri Temple Visit Easier

AI in Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ దేవాలయాలకూ చేరుతోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తరహాలో భక్తులకు మరింత సులభంగా దర్శనం కల్పించేందుకు దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ…

Read More

NEET UG 2026: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నీట్ యూజీ పరీక్ష.. కేంద్రమంత్రి ప్రకటన | NEET To Be Conducted Online From Next Year, Says Dharmendra Pradhan After Paper Leak

హైదరాబాద్, మే 15: నీట్‌ పేపర్‌ లీక్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం (మే 15) మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో.. తిరిగి జూన్ 21న రీ-ఎగ్జామ్…

Read More

గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే.. | Do you Know Why Telugu States Bus Colour Changed From Red to Green and white combination

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. అంతకుముందు ఆర్టీసీ ఎండీ కూడా పనిచేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణ, ఆ తర్వాత ఆర్టీసీని లాభాల బాట పట్టించడంలో ఆయన కృషి చాలా ఉంది. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి, రౌడీయిజాన్ని అరికట్టడానికి మురళీధర్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. నగరంలో సబ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్…

Read More

Weather: ఇదేం వాతావరణం.. అక్కడ ఎండలు.. ఇక్కడ వానలు.. వెదర్ రిపోర్ట్..

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 19 జిల్లాల పరిధిలోని 72 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన…

Read More

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే? | AP BC Free Power Scheme: Collector Sumit Kumar Urges Eligible Families to Apply

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, వారి జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ వివరాలు…

Read More

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు కూలీలు | 4 dead 2 severely injured after tipper hits workers in kakinada check details

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలను ఓ అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More

NEET 2026 Paper Leak: నీట్‌ పేపర్ లీక్‌ కేసులో మాస్టర్‌ మైండ్ అరెస్ట్..! ఇతడే అసలు సూత్రదారి | CBI arrests lecturer in NEET UG 2026 paper leak case, calls him kingpin

న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పెద్ద విజయం సాధించింది. ఈ కుంభకోణంలో మాస్టర్‌ మైండ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని పుణెలో అధికారులు అరెస్టు చేశారు. నీట్‌ 2026 పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించింది కులకర్ణి కావడం గమనార్హం. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రక్రియను దుర్వినియోగం చేసి ప్రశ్నపత్రాలను సంపాదించడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి…

Read More

NEET UG 2026 paper leak: హమ్మ కులకర్ణీ.. ‘నీట్’గా ఎంత పని చేశావ్! NTA ఇంటి దొంగ వీడే | CBI arrests ‘kingpin’ of NEET UG 2026 leak: Chemistry teacher Kulkarni who worked with NTA, leaked paper in Pune

హైదరాబాద్‌, మే 15: నీట్-యుజి (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి సాధించింది. పుణెలో లీకేజీ సూత్రధారి, కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కుల్కర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీకి అసలు మూలం కుల్కర్ణియేనని సీబీఐ తేల్చింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కుల్కర్ణిని పుణెలో CBI అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్టీఏ (NTA) పరీక్ష ప్రక్రియలో ఉంటూనే కుల్కర్ణి పేపర్ అవుట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు ముందుగానే ప్లాన్ వేశాడు. ఏప్రిల్ చివరి…

Read More