Headlines

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ విద్యలో పెను మార్పులు.. ఈ ఏడాది నుంచే అమలు.. | Big Changes in Telangana Intermediate Education, Practical Exams, Internal Marks Revised, New Exam Pattern from 2026 27

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2026-27 విద్యా సంవత్సరం నుండి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది. ఇకపై మొదటి ఏడాదిలో 15 మార్కులు, రెండో ఏడాదిలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అలాగే గణితం, హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో…

Read More

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..! | Tragedy in Nalgonda district, A student went for a swim accidentally drowned in pond

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని…

Read More

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా.. | Grass Cutting Discovery: Small Bird Nest Chick Found, Safely Released

ఓ రైతు గడ్డి కోస్తుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక పూటకు గడ్డి కుప్పను సిద్ధం చేస్తుండగా, వారికి ఒక చిన్న పక్షి కనిపించింది. ఆ పక్షి తాము సేకరిస్తున్న గడ్డి కుప్పలోనే గూడు కట్టుకుందని గుర్తించారు. అక్కడి స్థానికులు దీన్ని బంగారు పిచ్చుక అంటారట. ఈ గూడును మొదట ఆ రైతు భార్య తొలుత గుర్తించారు. గూడును దగ్గరగా పరిశీలించినప్పుడు, అందులో ఒక పక్షి పిల్ల కూడా ఉన్నట్లు గుర్తించారు. గడ్డిని అక్కడ నుండి…

Read More

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రెండేళ్ల పసిబాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపిన…

Read More

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు | JEE Success Secrets Revealed: Key Analysis of Possible NEET Question Paper Leaks

భారతదేశంలో పోటీ పరీక్షల వ్యవస్థ మరోసారి తీవ్రమైన చర్చకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా NEET-UG వంటి పెద్ద పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు, రద్దులు, మళ్లీ పరీక్షలు వంటి పరిణామాలు విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నీట్‌ను పెన్నూ, పేపరు విధానంలో 13 భాషలలో నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రాలన్నీ ప్రింట్ చేయడానికి, రవాణా చేయడానికి చాలా మంది అవసరమవుతారు. వీటినే కొందరు అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో JEE Main వంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు…

Read More

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు! | Milk Prices Increased Again: Amul and Mother Dairy Shock Consumers

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ (Amul) మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మి.లీ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ-NCR, ఇతర…

Read More

1.3 కోట్ల మందికి లీక్‌లేని పరీక్షలు: చైనా తీసుకుంటున్న కఠిన చర్యలు భారత్ కంటే ఎందుకు భిన్నం? | How China Prevents Exam Paper Leaks for 130 Million Students: Strict Measures Explained

భారత్‌లో NEET, JEE Advanced వంటి భారీ పోటీ పరీక్షలు ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ పరీక్షల నిర్వహణ ఎంత పెద్దదో, అంతే సవాళ్లతో కూడుకున్నది కూడా. పేపర్ తయారీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అనేక దశల్లో వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షల భద్రత, పారదర్శకత, లీక్ నివారణ ఇవన్నీ ఎప్పుడూ చర్చలో ఉండే అంశాలు. ఈ…

Read More

Andhra: పొదల్లో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. ఏకంగా 3 కలిసి… | Rare Three Snake Mating Dance Stuns Villagers in Vizianagaram Watch

ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా రెండు పాములు మాత్రమే ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాట ఆడటం చూస్తుంటాం. అయితే ఈసారి ఒకేసారి మూడు పాములు కలసి గంటల తరబడి ఒకదానికొకటి చుట్టుకుంటూ, కదులుతూ, ఎగిరెగిరి సయ్యాట ఆడటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన శివ్వాల ఫకీరు నాయుడుకు చెందిన కల్లం వద్ద ఈ…

Read More

హనుమంతుడి కళ్యాణం జరుపుకునే ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Do you know where this amazing temple that celebrates Lord Hanuman’s wedding is located?

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు, అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు.

Read More

అంధురాలు.. పైగా వివాహిత.. ఆమెను ట్రాప్ చేసి లాడ్జ్‌కు.. ఆపై.. | Blind Woman Brutally Murdered in Ongole Lodge; Relative on the Run

ఒంగోలులో దారుణం జరిగింది. అంధురాలైన ఓ వివాహిత మహిళను ఆమె సమీప బంధువు ఓ లాడ్జిలో కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. మృతురాలు ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిలక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు. ఆమె భర్త కూడా ఆంధుడు కావడంతో.. పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తానని మృతురాలిని సమీప బంధువు వెంకటరమణ మభ్యపెట్టాడు. గత కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పలుమార్లు గ్రామంలో ఆమె భర్త పంచాయతీ…

Read More