Headlines

Pawan Kalyan: విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్‌.. ఏమన్నారంటే?

తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో తనను పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌పై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరు ఏపీలో పరిస్థితులు వేరని తెలిపారు. అందరూ తనను వదిలేసినా పార్టీని ముందుకు తీసుకెళ్లానన్నారు. జనసేన లెఫ్ట్‌ వింగ్, రైట్‌ వింగ్‌ పార్టీ కాదు.. వివిధ పార్టీల సిద్ధాంతాల నుంచి మంచి అంశాలతో పార్టీని స్థాపించామనని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు….

Read More

Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా.. | Vizianagaram Tragedy: Inter Student Suicide Over Mobile Phone Refusal

మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జగన్నాథపురానికి చెందిన వ్యవసాయ కూలీలైన రామ్ కుమార్, హేమలత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పదహారేళ్ల అనుష్క అనే బాలిక ఉంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. వాటిలో తక్కువ మార్కులు రావడంతో బెటర్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తనకు చదువుకోడానికి మొబైల్ ఫోన్ అవసరమని తన తల్లికి చెప్పింది అనుష్క….

Read More

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో వీక్లీ, ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు | Good News for Passengers: New Weekly Trains Started to Tirupati and Tiruchanur for Summer

విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18501 / 18502) :18501 నెంబర్ గల విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, అదే రోజు రాత్రి 9:25 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడ నుంచి తమిళనాడు మీదుగా బుధవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కేరళలోని కొల్లాం చేరుకుంటుంది. ఇక 18502 నెంబర్ గల మరో రైలు అదే రోజు (బుధవారం) సాయంత్రం 5:20 గంటలకు ఈ రైలు…

Read More

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో | Monkey Adopts Orphan Puppy in Khammam, Viral Videos Melt Hearts – Viral Videos in Telugu

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వింత సంఘటన జరిగింది. సహజంగా కుక్కలకు, కోతులకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ ఒక వానరం మాత్రం ఆ వైరాన్ని మరచి, ఒక అనాథ కుక్క పిల్లను చేరదీసి తన బిడ్డలా సాకుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డులో వారం రోజుల క్రితం కోతుల గుంపు సందడి చేసింది. అందులో ఒక కోతి, ఓ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్న కుక్క పిల్లను చూసి ముచ్చటపడింది….

Read More

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ విద్యలో పెను మార్పులు.. ఈ ఏడాది నుంచే అమలు.. | Big Changes in Telangana Intermediate Education, Practical Exams, Internal Marks Revised, New Exam Pattern from 2026 27

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2026-27 విద్యా సంవత్సరం నుండి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ, సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది. ఇకపై మొదటి ఏడాదిలో 15 మార్కులు, రెండో ఏడాదిలో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అలాగే గణితం, హ్యుమానిటీస్, భాషా సబ్జెక్టులలో…

Read More

అమ్మానాన్నలకు తీరని కడుపుకోత.. ఫ్రెండ్స్‌తో ఈతకు వెళ్లి తిరిగిరాని మైనర్ బాలుడు..! | Tragedy in Nalgonda district, A student went for a swim accidentally drowned in pond

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక సంఘటన మునుగోడు మండల పరిధిలోని పులిపలుపుల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పులిపలుపుల గ్రామానికి చెందిన కాగిత లక్ష్మణ్ రెండో కుమారుడు కాగిత అఖిల్ (14). అఖిల్ సమీపంలోని…

Read More

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా.. | Grass Cutting Discovery: Small Bird Nest Chick Found, Safely Released

ఓ రైతు గడ్డి కోస్తుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక పూటకు గడ్డి కుప్పను సిద్ధం చేస్తుండగా, వారికి ఒక చిన్న పక్షి కనిపించింది. ఆ పక్షి తాము సేకరిస్తున్న గడ్డి కుప్పలోనే గూడు కట్టుకుందని గుర్తించారు. అక్కడి స్థానికులు దీన్ని బంగారు పిచ్చుక అంటారట. ఈ గూడును మొదట ఆ రైతు భార్య తొలుత గుర్తించారు. గూడును దగ్గరగా పరిశీలించినప్పుడు, అందులో ఒక పక్షి పిల్ల కూడా ఉన్నట్లు గుర్తించారు. గడ్డిని అక్కడ నుండి…

Read More

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రెండేళ్ల పసిబాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపిన…

Read More

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు | JEE Success Secrets Revealed: Key Analysis of Possible NEET Question Paper Leaks

భారతదేశంలో పోటీ పరీక్షల వ్యవస్థ మరోసారి తీవ్రమైన చర్చకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా NEET-UG వంటి పెద్ద పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు, రద్దులు, మళ్లీ పరీక్షలు వంటి పరిణామాలు విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. నీట్‌ను పెన్నూ, పేపరు విధానంలో 13 భాషలలో నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రాలన్నీ ప్రింట్ చేయడానికి, రవాణా చేయడానికి చాలా మంది అవసరమవుతారు. వీటినే కొందరు అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో JEE Main వంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు…

Read More

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు! | Milk Prices Increased Again: Amul and Mother Dairy Shock Consumers

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ (Amul) మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మి.లీ అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ఒక్కో రూపాయి పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ-NCR, ఇతర…

Read More