Headlines

Yuvva Kumarr Miriyala

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు! | Real Life ‘Thammudu’ Stunt in Tadipatri: Brothers Let 100 Cars and 100 Bikes Run Over Them

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు తమ అసాధారణ సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి పట్టణంలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల ఒక సాహస ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అకాడమీకి చెందిన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారు నేలపై బోర్లా పడుకుని తమ చేతులను ముందుకు చాచగా, ఒకదాని వెనుక ఒకటిగా ఏకంగా 100 కార్లు వారి చేతులపై నుండి దూసుకెళ్లాయి. అంతటితో ఆగకుండా,…

Read More

Weather: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి.. సోమవారం ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో.. | Rain Alert for Andhra Pradesh: Thunderstorms Likely in Several Districts on Monday

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు, నైరుతి బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం (జూన్ 15) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి…

Read More

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు! | Tirumala Packed with Devotees: Over 2.42 Lakh Pilgrims Visit Srivari in Just 3 Days

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More

Tuni: చిట్టి తల్లి జ్ఞానేశ్వరి కొండచిలువ బారిన పడిందా..? కొత్త విషయం చెప్పిన సీఐ | Gnaneshwari Missing: Kakinada Police, NDRF Intensify Search; Pet Dogs Mysterious Death Probed

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో నివాసం ఉంటున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తొమ్మిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి, కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి…

Read More

Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్! | Central Bank of India Recruitment 2026: 4,500 Apprentice Vacancies for Graduates, 15,000 Monthly Stipend

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….

Read More

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం.. | Andhra pradesh government issues big alert on certificates major changes in village and ward secretariats

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మీ సేవ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ లాంటి అనేక సర్టిఫికేట్లను వీటి ద్వారా ప్రభుత్వం జారీ చేస్తోంది.  తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి ప్రజలు వీటి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారుల ఆమోదం అనంతరం జారీ అవుతుంది. దీని వల్ల సర్టిఫికేట్లను పొందటం…

Read More
Jc- latestnews _ breaking news

పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ ఆందోళన.. తాడిపత్రిలో ఉద్రిక్తత

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులతో పాటు వైకాపాకు చెందిన 24 మంది కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు….

Read More

Andhra News: ఇలా కూడా మోసం చేస్తారా? గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే షాక్ | Kurnool Gold Scam: Women Lose Gold Chains to Conman Offering Free Jewelry Polishing in Andhra Pradesh

కర్నూలు, జూన్‌ 11: కొండపేటకు చెందిన పద్మావతి, చంద్రకళ లు వరుసకు వదిన మరదలు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి “కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం బంగారు వెండి ఆభరణాలు ఇస్తే మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తల తల మెరిసేలా చేస్తాం” అంటూ నమ్మబలికాడు. అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు మీ కళ్ళ ముందే మెరుగు…

Read More

ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్.. | Family Goes for Walk, Thieves Strike: Police Crack 145 Gram Gold Theft Mystery in Nellore, 4 Arrested

అన్నీ సవ్యంగానే ఉన్నాయి.. పిల్లలను ట్యూషన్‌కు పంపించారు.. ఇంటికి తాళం వేసి వాకింగ్‌కు వెళ్లారు. కానీ, తిరిగి వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఒక్కసారిగా షాక్ తిన్నారు. బీరువా తెరిచి ఉంది.. లాకర్ ఓపెన్ అయి ఉంది. అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు.. ఇంట్లో వస్తువులు చిందరవందరగా కూడా లేవు. మరి దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారు? 145 గ్రాముల బంగారం ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలకు చిన్న బజార్…

Read More