Headlines

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.. రాష్ట్రంలో మినీ మార్టులు.. | Andhra pradesh Government to Launch 1000 Mini Marts for Affordable Essential Goods

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెయయి మినీ మార్టులు తొలి విడతలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా ఢిల్లీ…

Read More