Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే.. | Kadapa Retired Officer Builds His Own Grave Beside Wife’s Tomb as a Symbol of Eternal Love
మూడుముళ్ళతోనే వారి బంధం ఉండి పోవాలని అనుకోలేదు.. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం తనతోనే ఉండాలని భార్య చనిపోయిన తరువాత ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందస్తు సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. కడప జిల్లా చిన్న చౌక్ లోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. పిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు ఏపీ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా…
