Headlines
Srisailam latest update

భక్తులకు అలర్ట్ శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం.. నాలుగు రోజులపాటు..

Srisailam AP Darshan నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి. వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ ( స్పర్శ) దర్శనాలను నిలిపివేశారు ఈ నాలుగు రోజులపాటు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం (Sivadam) మహాక్షేత్రంలో వేసవి సెలవులు. వారాంతపు సెలవులతో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం…

Read More

తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన: విద్యార్థులకు రూ.15,000 అందజేతకు రంగం సిద్ధం

గౌరవప్రదమైన వేదిక: పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ​నారా లోకేష్ సారథ్యం: పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో, ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.​ఏర్పాట్లు: నెల్లూరు జిల్లా వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల మహానాడును విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు మరియు ప్రజల భాగస్వామ్యంతో…

Read More