Headlines

Andhra Pradesh: అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చేశాయి.. మీకు వచ్చాయో.. లేదో ఇలా చెక్ చేస్కోండి.. | Andhra pradesh Government Releases 20000 Aid to Fishermen Under Matsyakara Sevalo Scheme

మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మత్య్సకారులకు సేవలో పథకం కింద రూ.20 వేలను లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలను అందించింది. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు స్వయంగా వీటిని విడుదల చేశారు. రూ.262 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్ల నిధులను మత్య్సకారుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు…

Read More