Team India: తొలిసారి ఆ క్రీడలకు భారత జట్టు.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. గోల్డ్ మెడల్ మనదే ఇక..? | Sreesanth interesting suggestion to bcci on virat kohli and vaibhav suryavanshi olympics 2028
Cricket in Olympics: దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ మళ్లీ సందడి చేయబోతోంది. చివరిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్లో భాగమైన ఈ క్రీడ, ఇప్పుడు మళ్లీ 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్లో టీ20 ఫార్మాట్లో అలరించడానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక లీగ్లో అటు పురుషుల, ఇటు మహిళల జట్లకు బంగారు పతకాలు గెలిచే సువర్ణావకాశం దక్కనుంది. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీని…
