Headlines

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్…

Read More

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త | Andhra Pradesh and Telangana Heatwave Alert: Record Temperatures and Weather Warnings

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలు మరింత తీవ్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర…

Read More
Jansena kovur

కోవూరులో జనసేన ‘చాయ్ విత్ జనసైనిక్’: యువతతో మమేకమైన పార్టీ నేతలు

కోవూరు, 27 జూన్ 2026: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో ‘చాయ్ విత్ జనసైనిక్’ పేరుతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక యువతతో కలిసి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గదిరాజు జీవన్ కృష్ణ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సమస్యలపై పోరాడే విధానాలను యువతకు వివరించారు. యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక…

Read More

UGC NET June 2026: విద్యార్ధులకు మరో ఛాన్స్.. యూజీసీ నెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే.. | UGC NET June 2026 exam registration deadline extended: Check revised Schedule here

హైదరాబాద్‌, మే 21: యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) 2026 జూన్‌ సెషన్‌ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రటకన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును 2026 మే 23వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు నెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మే 23, 2026వ తేదీలోపు…

Read More

90s nostalgia: డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ.. | 90s Nostalgia: Mud Houses, Village Life, Childhood Memories in Telugu

నేటి ఆధునిక యుగంలో మనం అపార్ట్‌మెంట్లు, ఏసీ గదుల్లో నివసిస్తున్నప్పటికీ, 90వ దశకంలోని మన చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు, మట్టి ఇళ్లు, వర్షాకాలపు ఆటలు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. కరెంటు పోతే ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు, ఆ మట్టి ఇళ్ల చల్లదనం ఎంత గొప్పదో గుర్తుకు వస్తుంది. ఆ మట్టి ఇళ్లు కేవలం గోడలు, కప్పు మాత్రమే కాదు, అవి ఆత్మీయతకు, ఆనందానికి నిలయాలు. మట్టి ఇళ్ల చల్లదనం, ఆరోగ్యం: ఎండకాలంలో సూర్యుడు మండుతున్నప్పుడు మట్టి ఇళ్లలోకి…

Read More

Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే.. | Kadapa Retired Officer Builds His Own Grave Beside Wife’s Tomb as a Symbol of Eternal Love

మూడుముళ్ళతోనే వారి బంధం ఉండి పోవాలని అనుకోలేదు.. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం తనతోనే ఉండాలని భార్య చనిపోయిన తరువాత ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందస్తు సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. కడప జిల్లా చిన్న చౌక్ లోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. పిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు ఏపీ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా…

Read More

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..? | Fraudsters Forge Chittoor Collector’s Signature to Remove Land From Prohibited List, Details Here

చిత్తూరులో కేటుగాళ్లు బరితెగించారు. ఏకంగా చిత్తూరు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసారు. గంగవరంలో ఒక ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. కలెక్టర్ ప్రకటించినట్లుగా.. ఫేక్ గా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూమి వివరాలు తొలగించినట్టు చూపే ప్రయత్నం చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఫేక్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేశారు. మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి ప్రక్కన సర్వే…

Read More

అది ‘తేనె చెట్టు’..! కొమ్మకొమ్మకు పట్టు… ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా..?!

అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఆర్వీనగర్ సమీపంలో గల బూడిదపాకలు గ్రామంలోనిది ఈ దృశ్యం. ఒక చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పట్టాయి. ఆ చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకు తేనె పట్టు కనిపించడం గమనార్హం. ఇదేదో ఈ ఏడాది జరిగిన వ్యవహారం కాదు. ప్రతి ఏటా ఇంతే. దీంతో ప్రతియేట ఆ తేనెను సొంతం చేసుకున్నందుకు పోటీ పడుతుంటారు గిరిజనలు. వేలంపాట వేసి మరి.. తేనె పట్లు విక్రయిస్తారు. అల్లూరి ఏజెన్సీలో ఎక్కడా…

Read More

మున్సిపల్ టాక్స్ కట్టలేదని.. చెత్తతో భలే ట్రీట్మెంట్ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది! | Municipal Staff dumped garbage in front of function hall to collect unpaid tax dues in Punganur, Annamayya District

పన్నుల వసూలు కోసం మున్సిపల్ అధికారులు వినూత్న, దూకుడు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో పన్నులు చెల్లించని ఒక ఫంక్షన్ హాల్ యజమానికి మున్సిపల్ సిబ్బంది గట్టి షాక్ ఇచ్చారు. బల్క్ వేస్టేజ్ (భారీ వ్యర్థాల) తొలగింపు పన్నులను దీర్ఘకాలంగా చెల్లించకుండా మొండికేస్తున్న విబిఎస్ ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే మున్సిపల్ సిబ్బంది ఏకంగా చెత్తను తెచ్చి డంప్ చేశారు. నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాల్‌లో ఏదైనా శుభకార్యం జరిగితే, వ్యర్థాల…

Read More