Headlines

JEE Advanced 2026 Dress Code: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. పరీక్ష కేంద్రానికి ఇలా వెళ్లొద్దు! ఈ గైడ్‌లైన్స్ పాటించండి | JEE Advanced 2026 exam on May 17: Check timing, dress code, banned items, documents needed, and other guidelines

హైదరాబాద్‌, మే 16: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2 పేపర్లకు ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి. ఈ రెండు పేపర్లను అభ్యర్ధులు రాయవల్సి ఉంటుంది. విద్యార్థుల్లోని లోతైన సబ్జెక్ట్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు గంట ముందు…

Read More

అమ్మ బాబోయ్..! ఆ చేపలు తింటే చావు ఖాయం.. మోగుతున్న వార్నింగ్‌ బెల్స్‌..! | Human Lives risk at Several Lakes in NTR District, Rampant Catfish Trade

చేపల కూర తింటే శరీరానికి చేవ (బలం) వస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దందా చూస్తే మాత్రం.. ఆ చేపలు తింటే చావు ఖాయం అని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. చేపల కూర సంగతి దేవుడెరుగు కానీ, ప్రజల లైఫ్‌ను ఫ్రై చేసేలా ఇక్కడ ఏడు చేపల కథను మించిన ఒక చీకటి అక్రమ దందా నడుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్దకు టీవీ9 ప్రతినిధుల…

Read More

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్! | Monsoon Brings Relief: Telugu States Transition from Heatwave to Cooler Weather – Viral Videos in Telugu

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండ, ఉక్కపోత మొదలు కావడంతో మధ్యాహ్నానికే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వేపుళ్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారం…

Read More

షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హల్చల్ చేశారు. ఐదుగురు మహిళల బృందం మెడలో ఐడీ కార్డులు ధరించి పలు షాపులలో అచ్చం సేఫ్టీ అధికారుల మాదిరే కటింగ్ ఇస్తూ.. అది సరిగా లేదు.. ఇది సరిగా లేదు…..

Read More

Andhra News: ఆ ఒక్క పొరపాటు.. ఏకంగా యువకుడి ప్రాణాలే తీసింది.. అసలు ఏం జరిగిందంటే? | Parvathipuram Manyam: Youth Electrocuted Trimming Trees, Officials Blamed for Negligence

కొట్టుకొమ్మలను తొలగిస్తూ కరెంటు షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలో విద్యుత్‌ తీగలకు తగులుతున్న చెట్టుకొమ్మలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కరెంట్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపట్టారు. అయితే ఈ పనులు జరిగే ప్రాంతంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ లైన్లు ఉండడంతో పనులు స్టార్ట్ చేసే ముందే వాటికి విద్యుత్‌ ఆపేయాల్సి ఉంది….

Read More

ఎండలు, వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వచ్చే 3రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో | Mixed Weather in Telugu States: IMD Predicts Heatwave Along With Rains in Andhra Pradesh, Telangana

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. మాడు పగిలే ఎండలతో పాటు.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం, 6° ఉత్తర అక్షాంశం/79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం/85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం/90° తూర్పు…

Read More

Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు.. | Andhra Pradesh Monsoon Alert: SDRF Warns of Rains, Winds amid Heatwave, Check Latest Weather Forecast

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read More

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు | Son in Law Attacks Wife’s Family Over Domestic Dispute; Grandmother Killed in Palnadu

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరానికి చెందిన మస్తాన్ వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. మరోసారి గర్భవతి అయిన కరిష్మాకు స్కానింగ్ మరోసారి ఆడపిల్లే అని తేలింది. దీంతో మస్తాన్ వలి భార్య కరిష్మాకు ఆబార్షన్ చేయించాడు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. నీకు ఆడపిల్లలే పుడుతున్నారంటూ ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే మొదటి ఆడపిల్ల ఉందని ఆమెకు కరిష్మా…

Read More

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. కేవలం గంటన్నరలో చెన్నై, బెంగళూరుకు..

ఏపీ ప్రజలకు మరో శుభవార్త. రాష్ట్రం మీదుగా అనేక ఎక్స్‌ప్రెస్ హైవేలు వెళుతుండగా.. త్వరలో మరో ఎక్స్‌ప్రెస్ హైవే కూడా అందుబాటులోకి రానుంది. అదే చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే. ప్రస్తుతం ఈ హైవే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలోనే దీనిని వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కర్ణాటక, ఏపీ, తమిళనాడును ఈ హైవే అనుసంధానం చేయనుంది. ఏపీ నుంచి కర్ణాటక వరకు 85 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉండనుంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు అటవీ మార్గం…

Read More

భవిష్యత్‌కు దారి చూపే మహా విద్యా వేదిక: TV9 & KAB ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 to Guide Students Towards the Right Career Path

TV9 and KAB Education Expo 2026: హైదరాబాద్‌లో ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన ఉన్నత విద్యా ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచే టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 మే 22 నుంచి మే 24, 2026 వరకు ప్రతిష్టాత్మకమైన HITEX Exhibition Centre లో ఘనంగా నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించి,…

Read More