Headlines

Yuvva Kumarr Miriyala

Tirupati: అద్భుతం.. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి | Tirupati Gangamma Jatara 2026: Goddess Adorned with Currency Notes Worth Rs 50 Lakhs photos

వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా జరిగిన తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ పాలకమండలిని, అధికారులను, సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read More

Andhra Weather: సూర్య ఆన్ ఫైర్.. గురువారం ఈ ప్రాంతాల్లో నిప్పులే…

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్…

Read More

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. మీ ఊరిలో తులం ధర ఎంతుందో ఇక్కడ తెలుసుకోండి | Gold and Silver Prices Today: May 28 gold rates in hyderabad, vijayawada, Visakhapatnam

హైదరాబాద్‌, మే 28: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు క్రూడ్‌ ఆయిల్‌.. ఇటు బంగారం ధరలు పోటాపోటీగా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి నేటి పసిడి ధరలు కాస్త ఊరటనిచ్చాయి. బంగారంతో పాటు వెండికీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో ధరలు ఎప్పుడెప్పుడు దిగొస్తాయా అని జనాలు ఎదురు చూస్తున్నారు. తేడాది గోల్డ్ రేటు ఏకంగా 70 శాతం వరకు పుంజుకుంది. ఇక వెండి సంగతి సరేసరి. సిల్వర్ రేటు గతేడాది…

Read More

Weather Report: ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే | IMD warned that temperatures in Andhra Pradesh likely to reach up to 46 degrees on May 28, Rain Forecast for Several Districts

అమరావతి, మే 28: రాష్ట్రంలో ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు,…

Read More

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా.. | Wild Jungle Fowl: Hunting this chicken will result in a prison sentence

మన దేశంలో అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి. అలికిడైతే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. జంగ్లీ ముర్గా లేదా అడవి కోళ్లు అడవుల్లో…

Read More

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. BSNLలో భారీగా ఉద్యోగాలు | BSNL JTO Recruitment 2026 Notification for 100 Junior Telecom OfficerJobs, Apply oline

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 100 జూనియర్ టెలికాం ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 2 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 1 పోస్టు ఉన్నాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌…

Read More

AP KGBV Jobs 2026: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. ఏపీ కేజీబీవీల్లో భారీగా టీచర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ | AP KGBV Recruitment 2026: Applications Invited for 299 Teaching Posts, Application link here

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 299 ప్రిన్సిపల్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్‌…

Read More

తల్లికి వందనం’ పథకంపై కీలక ప్రకటన: విద్యార్థులకు రూ.15,000 అందజేతకు రంగం సిద్ధం

గౌరవప్రదమైన వేదిక: పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ​నారా లోకేష్ సారథ్యం: పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో, ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.​ఏర్పాట్లు: నెల్లూరు జిల్లా వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల మహానాడును విజయవంతం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు మరియు ప్రజల భాగస్వామ్యంతో…

Read More
Indhukurupeta pamulavarinpalem

ఇందుకూరుపేటలో బయటపడ్డ భూ దందా: కాల్వ బాటను ఆక్రమించుకున్న వ్యక్తిపై అధికారుల చర్యలు

నెల్లూరు: ఇందుకూరుపేట మండలం పాములవారి పాలెంలో రైతుల సాగుకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రభుత్వ కాల్వ బాటను ఆక్రమించుకున్న ఘటనపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ చర్యతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​అసలేం జరిగింది?​పాములవారి పాలెంలో ఉన్న రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు గతంలో జాయింట్ కలెక్టర్ కేటాయించిన కాల్వ గట్టు బాటను (కాలి బాట) వాడుకుంటున్నారు. అయితే, స్థానికంగా ఉంటున్న తాండ్ర మీరయ్య కుటుంబం ఈ బాటను అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా, అడ్డుచెప్పిన ఇతర…

Read More
Vpr kovur

కోవూరులో ఘనంగా ‘డిజిటల్ మహానాడు’: యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

​నెల్లూరు, మే 27, 2026:కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. yకార్యక్రమానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముందుగా నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మహానాడును స్థానిక…

Read More