Headlines

ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన | AP Schools Reopen from June 12; Academic Calendar for 2026 27 Released

అమరావతి, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (జూన్ 12) నుండి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. 5 ఐచ్ఛిక సెలవులు, 3 స్థానిక సెలవులు రానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్…

Read More

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి… | Tribal Woman Found Murdered in Parvathipuram Manyam District, Probe Intensified

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే రోజులు ఇవి. అలాంటి విషాదకర ఘటన తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) దారుణ హత్యకు గురైంది. పాలకొండ మండలంలోని తుమరాడ సమీపంలో చింతాడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. దుండగులు ఉషారాణి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి,…

Read More

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం! | AP first pilot training centre in Rajamahendravaram, foundation stone laid for FTO at a cost of rs100 crore

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోరుకొండ మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ పైలట్ శిక్షణ కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ల కొరతను తీర్చేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా…

Read More

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం | He Said He Would Return in 10 Days, But Never Came Back: Visakhapatnam Engineer Killed in Oman Attack

సాగర తీరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన ఘటన వెలుగుచూసింది. పది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి వెళ్లిన ఒక ఇంజనీర్, విధి నిర్వహణలో ఉండగా దేశం కాని దేశంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌకపై అమెరికా చేసిన క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో…

Read More

Tuni: బుజ్జి తల్లీ ఎక్కడున్నావమ్మా..? పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్..

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ…

Read More

Team India: తొలిసారి ఆ క్రీడలకు భారత జట్టు.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. గోల్డ్ మెడల్ మనదే ఇక..? | Sreesanth interesting suggestion to bcci on virat kohli and vaibhav suryavanshi olympics 2028

Cricket in Olympics: దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ మళ్లీ సందడి చేయబోతోంది. చివరిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్‌లో భాగమైన ఈ క్రీడ, ఇప్పుడు మళ్లీ 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్‌లో అలరించడానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక లీగ్‌లో అటు పురుషుల, ఇటు మహిళల జట్లకు బంగారు పతకాలు గెలిచే సువర్ణావకాశం దక్కనుంది. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీని…

Read More

Video: 4,4,4,4,4,4,4,4,4.. ఒక్క సిక్స్ లేకుండానే తాట తీసిన బుడ్డోడు.. లంకలో పరుగుల సునామీ..! | Vaibhav sooryavanshi brilliant batting india a vs afghanistan a tri nation series 2026

India a vs Afghanistan: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడుతూ, మైదానం నలుమూలలా ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 6 పరుగుల తేడాతో అర్ధశతకం చేజారినప్పటికీ, అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. విధ్వంసకర ఇన్నింగ్స్.. బౌలర్లకు చుక్కలు! శ్రీలంకలోని దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో…

Read More

Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్.. | Kakinada Child Jahnavi Missing: Pet Dog Returns, Girl’s Search Intensifies

కాకినాడ జిల్లాలోని దొండపాక సీహెచ్ అగ్రహారం కొండల ప్రాంతంలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఇంటి సమీప ప్రాంతానికి చేరుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల క్రితం జాహ్నవి తన పెట్‌ డాగ్‌ను తీసుకొని బయటకు…

Read More

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచనుంది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలన ఏఫీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ  మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాయపాటి…

Read More