Headlines

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు | East Godavari Pregnant Woman Death: Re Postmortem Ordered Amid Dowry Allegations

మరణించిన రెండు నెలల తర్వాత గర్భిణీ మృతదేహాన్ని వెలికి తీసి రీపోర్ట్‌ మార్టం నిర్వహించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీకి గత ఏడాది కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన వెంకటదుర్గ హనుమాన్ కుమార్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న దుర్గాభవానీ ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటన జరిగిన రోజు భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం…

Read More

Andhra: నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి.. | Facebook Love Turns Sour: Chhattisgarh Woman Alleges Harassment by Husband in Tadepalli Guntur district

ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహం కొనసాగి ప్రేమగా మారింది. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. అంగీకరించిన పెద్దలు తమ సమక్షంలోనే వివాహం జరిపించారు. ఆ తర్వాత.. కాపురం పెట్టిన కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయి. అన్నం పెట్టకుండా వేధిస్తుండటంతో భార్య స్థానికుల సాయంతో పోలీసులకు చెంతకు చేరింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్ కు చెందిన ఊర్మిళతో తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఫేస్‌బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్దీ కాలం…

Read More

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్.. | Kakinada Jahnavi Missing Mystery: Dog’s Postmortem Report Awaited, Deputy CM Pawan Kalyan Key Orders

కాకినాడ జిల్లాలో మిస్ అయిన జాహ్నవి ఎక్కడ?.. అమ్మనాన్న నుంచి దూరమై 8 రోజులు అవుతుంది.. ఎలా మిస్ అయ్యిందనే విషయం ఎవరికీ అంతు పట్టడం లేదు. మిస్సింగ్‌కు గల కారణాలూ కనిపించడం లేదు.. ఇలా చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. ఆమె ఆచూకీ కోసం తీవ్రమైన అన్వేషణ కొనసాగుతోంది. 8 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో.. పోలీసు బృందాలు, స్థానికులు అడవిని జల్లెడ పడుతున్నారు.. జాగిలాలు…

Read More

Kodi Rammurthy Naidu: తెలుగు జాతి కీర్తి పతాకం.. కలియుగ భీముడు.. కానీ జీవిత చరమాంకంలో… | Kodi Rammurthy Naidu: Indias Hercules, Telugu Strongman His Feats

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి ప్రపంచ వేదికపై బల ప్రదర్శనలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అసాధారణ బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు. 1883 నవంబర్ 3న వీరఘట్టంలోని తెలగ వీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే వ్యాయామంపై అమితాసక్తి కనబరిచారు. చదువు కంటే కసరత్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, రెండో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. పది, పన్నెండేళ్ల వయసులోనే 500 మీటర్ల రాజచెరువులో అలసిపోకుండా ఐదారుసార్లు అటునుంచి ఇటు స్విమ్మింగ్…

Read More

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం.. | Poor Veda Student Denied Entry Over rs 8,000 Fine; Parents Seek Justice video tv9d

పవిత్రమైన వేదపాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధులకు వేదం, చదువు, సంస్కారం నేర్పించాల్సిన వేదపాఠశాలో కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఓ పేద విద్యార్ధిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లెలోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం వేద పాఠశాలలో రాజమండ్రికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి రావడంలో ఎనిమిది…

Read More

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ | Tuni Missing Girl Case Deepens: Jahnavi Mystery Raises More Questions Than Answers video tv9d

కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల జాహ్నవి మిస్సింగ్‌ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం.. మంగళవారం సాయంత్రానికి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. పాప అడవిలో తప్పిపోయిందని పోలీసులు భావిస్తుంటే, కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అంటున్నారు. ప్రధానంగా ఈ మిస్సింగ్‌ కేసులో.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కొన్ని లాజికల్ పాయింట్స్‌ ఉన్నాయ్‌…..

Read More

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు! | Real Life ‘Thammudu’ Stunt in Tadipatri: Brothers Let 100 Cars and 100 Bikes Run Over Them

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు తమ అసాధారణ సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి పట్టణంలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల ఒక సాహస ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అకాడమీకి చెందిన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారు నేలపై బోర్లా పడుకుని తమ చేతులను ముందుకు చాచగా, ఒకదాని వెనుక ఒకటిగా ఏకంగా 100 కార్లు వారి చేతులపై నుండి దూసుకెళ్లాయి. అంతటితో ఆగకుండా,…

Read More

Weather: నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి.. సోమవారం ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో.. | Rain Alert for Andhra Pradesh: Thunderstorms Likely in Several Districts on Monday

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు, నైరుతి బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం (జూన్ 15) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి…

Read More

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు! | Tirumala Packed with Devotees: Over 2.42 Lakh Pilgrims Visit Srivari in Just 3 Days

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More

Tuni: చిట్టి తల్లి జ్ఞానేశ్వరి కొండచిలువ బారిన పడిందా..? కొత్త విషయం చెప్పిన సీఐ | Gnaneshwari Missing: Kakinada Police, NDRF Intensify Search; Pet Dogs Mysterious Death Probed

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో నివాసం ఉంటున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తొమ్మిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి, కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి…

Read More