Headlines

Pawan Kalyan: వస్తున్నా నిరంజన్.. అభిమాని కోరిక తీర్చేందుకు ఓరుగల్లుకు పవన్ కళ్యాణ్.. | Pawan Kalyan to Visit Hanumakonda Warangal to Meet Young Fan Battling a Chronic Illness

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఓరుగల్లుకు రాబోతున్నారు.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు నిరంజన్ ను పరామర్శించడానికి వస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ను చూడడమే అతనికి అరుదైన ఔషధంగా భావిస్తున్న ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఆ బాలుడితో పవన్ కళ్యాణ్ గడుపుతారు.. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గాలి బుడగ…

Read More

సరదా కోసం వెళ్లి శాశ్వతంగా దూరమయ్యాడు.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి | Kurnool Youth Dies in Tragic Plane Crash in the US

కర్నూలు, జూన్‌ 17: అమెరికాలో జూన్‌ 15న జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ( 26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రహ్మణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం. కాగా 30ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏకైక కుమారుడు సాయి కార్తీక్ వర్మ సంతానం….

Read More

Thalliki Vandanam: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే! | AP Govt Plans to Launch Thalliki Vandanam Scheme in June Third Week

ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోపే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ కావడంతో ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి త్వరితగతిన ఆర్థికసాయం అందేలా చూడాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మంత్రి లోకేష్ ఉన్నతాధికారుల సమీక్ష ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

Read More

నాన్‌వెజ్ ప్రియులకు బిగ్‌ అలర్ట్.. షాప్‌లో మటన్ కొంటున్నారా?.. ఆగండి.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

టెంపుల్ సిటీ తిరుపతిలో భారీ మటన్ మాఫియా దందా వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పిపి చావిడి మటన్ మార్కెట్‌లో మున్సిపల్ అధికారులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు మటన్ మార్కెట్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు….

Read More

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే! | Tirupati Cash Doubling Scam: Realtor Duped of Rs 14 Lakh in ‘1 For 3’ Fraud; Police Launch Hunt

రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్‌, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్.. | Andhra pradesh Government to Approve 2.2 Lakh New Widow Pensions; Beneficiaries to Receive 4000 Monthly

ఏపీలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్నవారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు నెలల్లో వీటికి పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే పించన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం…

Read More

12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..

హేమాహేమీ ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు…! టెక్నాలజీకి చిక్కట్లేదు…! శాస్త్రానికి అంతుపట్టట్లేదు…! ఒకరోజు మిస్సింగ్ అంటారు..! మరో రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు…! యానిమల్ ఎటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానించారు…! గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని.. 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు…? పన్నెండు రోజులైనా పట్టుకోకపోవడమేంటి…? ఈ మిస్టరీని ఛేదించేదెలా…? రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది…?…

Read More

నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది? | IMD Weather Update: Why Are Monsoon Rains Failing Despite Southwest Monsoon Advance?

హైదరాబాద్‌, జూన్‌ 17: వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురవగానే రైతులు విత్తులు జల్లి పంటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో జల్లిన విత్తనాలు నెలలోనే మురికిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా? అనే సందేహం అందరికీ కలుగుతుంది. దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా…

Read More

Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే.. | UPI Fraud in Hindupur: Merchant Scammed of Rs 10,000 Using Fake Transaction Screen

యూపీఐ చేశానంటూ ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేలు కుచ్చుటోపి పెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బియ్యం దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 10 బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించకుండా యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్‌ను బియ్యం వ్యాపారికి చూపించి, రైస్ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు బ్యాంక్…

Read More

Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే.. | UPI Fraud in Hindupur: Merchant Scammed of Rs 10,000 Using Fake Transaction Screen

యూపీఐ చేశానంటూ ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేలు కుచ్చుటోపి పెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బియ్యం దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 10 బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించకుండా యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్‌ను బియ్యం వ్యాపారికి చూపించి, రైస్ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు బ్యాంక్…

Read More