Headlines

తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..? | The Hidden Truth: Why Theres No Bell in Tirumala Garbhalayam, and the Story of Vedanta Desika

భారతదేశంలోని అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో చిన్న గంట ఉండదనే విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇతర ఆలయాల్లో గంటలు మ్రోగించడం సర్వసాధారణం కాగా, తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం వెనుక ఒక సుందరమైన, లోతైన ఆధ్యాత్మిక కథ దాగి ఉంది. ఈ కథ పురాణాలు, ఆగమ శాస్త్రాలు, సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పూర్వం ద్రోతాంబ, అనంత సూర్య అనే పతివ్రత దంపతులు సంతానం లేక…

Read More

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals

విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….

Read More

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు! | Tirumala Packed with Devotees: Over 2.42 Lakh Pilgrims Visit Srivari in Just 3 Days

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More

Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్! | Central Bank of India Recruitment 2026: 4,500 Apprentice Vacancies for Graduates, 15,000 Monthly Stipend

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….

Read More

విద్యార్థుల భవిష్యత్‌కు దారి చూపే వేదిక: విజయవాడ, విశాఖలోనూ టీవీ9 & కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2026 | TV9 & KAB Education Expo 2026 will be held in Vijayawada and Visakhapatnam on May 30 and 31

విజయవాడ, మే 26: హైదరాబాద్ లో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అదే ఉత్సాహంతో TV9 & KAB Education Expo 2026 విజయవాడలో మే 30 & 31 తేదీల్లో SS Convention Centre, లబ్బీపేటలో, విశాఖపట్నంలో మే 31, 2026న Novotel Visakhapatnam, డాక్టర్ NTR బీచ్ రోడ్‌లో నిర్వహించనున్నారు. TV9 Network ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్యా అవకాశాలు, సరైన కోర్సుల ఎంపిక,…

Read More

గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈ వాహన సేవలు దర్శిస్తే సకల శుభాలే..! | Sri Govindaraja Swamy Temple Brahmotsavams Begin: Witness These Vahana Sevas for Divine Blessings

శ్రీ గోవింద రాజస్వామి స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple) తిరుపతి నగరంలోని అత్యంత పురాతన వైష్ణవ ఆలయాలలో ఒకటి. దాదాపు వెయ్యేళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం అద్భుతమైన గోపురాలు, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక మహిమతో భక్తులను ఆకట్టుకుంటుంది. Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మే 22న అంకురార్పణతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏమిటి? భారతీయ ఆలయ సంప్రదాయంలో…

Read More

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Monsoon and Weather Update: Rain Alert Along With Heatwave in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయిలో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య…

Read More

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త | Andhra Pradesh and Telangana Heatwave Alert: Record Temperatures and Weather Warnings

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు మరింత తీవ్రమవుతున్నాయి. తెలంగాణలో 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 11జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలో ఎండలు మరింత తీవ్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర…

Read More

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్ | Andhra Pradesh and Telangana Weather Report: Heatwaves and Rains Continue, 3 Day Forecast

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం,6° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం /90°…

Read More

Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు | AP to Become Royal Enfield’s Second Manufacturing Hub: 2,508 Crore Investment to Create Over 3,000 Jobs

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) రాష్ట్రంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఏపీ దేశంలో ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఎదుగుతోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సుమారు రూ.2508 కోట్ల పెట్టుబడి రానుండగా, వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఈ కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు…

Read More