Headlines
Peddi latest update : DharaniNewz

Peddi latest update:బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. కానీ: రామ్ చరణ్

‘పెద్ది’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అగ్రకథానాయకుడు రామ్ చరణ్ (Ram Charm). తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. నటీనటుల కెరీర్లో బాక్సాఫీసు వసూళ్ల ప్రాముఖ్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే విజయాన్ని నిర్ణయించలేమని పేర్కొన్నారు. మంచి బాక్సాఫీస్ నంబర్లు మన తదుపరి సినిమాలను కూడా నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే రాబోయే చిత్రాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. అలా అని కేవలం అవి…

Read More

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం | Telangana Maize Floods AP Warehouses; Truck Drivers Stranded for 14 Days

తెలంగాణలో ఈసారి మొక్కజొన్న పంట బాగా పండింది. రైతులు ఆశించిన దిగుబడులు రావడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోడౌన్స్ అన్నీ మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. అయితే పంట ఎక్కువగా రావడం ఇప్పుడు రైతులకే కాదు.. లారీ డ్రైవర్లకు కూడా పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం, కొణిజర్ల, చింతకాని, నాగలవంచ, మధిర ప్రాంతాల సొసైటీల నుంచి భారీగా మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేర్‌హౌస్ గోడౌన్స్ ప్రస్తుతం పూర్తిగా…

Read More

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..? | Fraudsters Forge Chittoor Collector’s Signature to Remove Land From Prohibited List, Details Here

చిత్తూరులో కేటుగాళ్లు బరితెగించారు. ఏకంగా చిత్తూరు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసారు. గంగవరంలో ఒక ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. కలెక్టర్ ప్రకటించినట్లుగా.. ఫేక్ గా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూమి వివరాలు తొలగించినట్టు చూపే ప్రయత్నం చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఫేక్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేశారు. మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి ప్రక్కన సర్వే…

Read More

Weather: ఇదేం వాతావరణం.. అక్కడ ఎండలు.. ఇక్కడ వానలు.. వెదర్ రిపోర్ట్..

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 19 జిల్లాల పరిధిలోని 72 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన…

Read More

మూటతో కనిపించిన ఓ వ్యక్తి.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఓర్నాయనో..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సజీవ పాముల అక్రమ వ్యాపారానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సజీవ పాములను గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై నిర్దిష్ట సమాచారం అందడంతో.. అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి  నిందితుడిని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 17 మే 2026న డీఆర్ఐ, హెచ్‌జెడ్‌యూ సంయుక్తంగా ఒక సీక్రెట్ ట్రాప్ ఆపరేషన్‌ను ప్రణాళికబద్ధంగా అమలు చేశాయి. ఈ క్రమంలో అనుమానిత వ్యక్తిని గుర్తించి, వరంగల్‌లో అడ్డగించారు. తనిఖీల సమయంలో నిందితుడి వద్ద…

Read More

Watch: తమ్ముడు సీన్ రిపీట్.. 100 కార్లు, 100 బైకులతో అన్నదమ్ముల ఒళ్ళు గగ్గురు పొడిచే సాహసాలు! | Real Life ‘Thammudu’ Stunt in Tadipatri: Brothers Let 100 Cars and 100 Bikes Run Over Them

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు తమ అసాధారణ సాహస విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి పట్టణంలోని అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల ఒక సాహస ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అకాడమీకి చెందిన అన్నదమ్ములు లక్కీ, విక్కీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారు నేలపై బోర్లా పడుకుని తమ చేతులను ముందుకు చాచగా, ఒకదాని వెనుక ఒకటిగా ఏకంగా 100 కార్లు వారి చేతులపై నుండి దూసుకెళ్లాయి. అంతటితో ఆగకుండా,…

Read More

Monsoon Update: ఇక వర్షాల సీజన్ మొదలైనట్లే..! అండమాన్‌కు రుతుపవనాలు.. మనకు ఆ తేదీల్లో.. | Monsoon Reaches Andaman, IMD Gives Big Update on Andhra Pradesh, Telangana Rain Arrival

భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది ఐఎండి. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు…

Read More

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals

విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు….

Read More

Andhra Pradesh: అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చేశాయి.. మీకు వచ్చాయో.. లేదో ఇలా చెక్ చేస్కోండి.. | Andhra pradesh Government Releases 20000 Aid to Fishermen Under Matsyakara Sevalo Scheme

మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మత్య్సకారులకు సేవలో పథకం కింద రూ.20 వేలను లబ్దిదారుల అకౌంట్లో జమ చేసింది. మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి రూ.20 వేలను అందించింది. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు స్వయంగా వీటిని విడుదల చేశారు. రూ.262 కోట్ల నిధులను లబ్దిదారుల అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్ల నిధులను మత్య్సకారుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు…

Read More

మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు.. టూ వీలర్‌ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎక్కడంటే.. | Hyderabad Bike Theft Gang Busted: Zepto Delivery Boys Among Accused

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, మేడ్చల్-మల్కాజ్‌గిరి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు పోగొట్టుకున్న వాహనదారులకు ఒక కీలకమైన వార్త. గత కొంతకాలంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్-జిల్లా వాహన దొంగల ముఠాను బాచుపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా అరెస్టుతో పలు బైక్ దొంగతనం కేసుల మిస్టరీ వీడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు ముగ్గురు మైనర్లను…

Read More