Headlines

ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం! | Village Excommunication Imposed on 43 Families in Thotapeta, Kakinada District

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు…

Read More

Suryakumar Yadav : సూర్యకుమార్ కెప్టెన్సీ ఊడేనా? టీమిండియా టీ20 సారథిగా ముంబై ఇండియన్స్ కుర్రాడు | Suryakumar yadav t20 captaincy danger gautam gambhir decision tilak varma shubman gill race telugu

Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్సీ మార్పుల సెగ మొదలైంది. ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై బీసీసీఐ సెలెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫామ్ కోల్పోవడం, బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దుకోకపోవడంతో అతడిని కేవలం బ్యాటర్‌గా కూడా జట్టులో కొనసాగించడం కష్టమేనని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ఒక సంచలన నివేదికను వెల్లడించింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయం పైనే…

Read More

NEET re-Exam 2026: నీట్‌ రీఎగ్జామ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యేది ఎప్పుడంటే? ఎన్‌టీఏ కీలక ప్రకటన | NEET UG 2026 Re exam: Admit Card Will Be Issued By June 14

హైదరాబాద్‌, మే 16: పేపర్‌ లీక్‌ ఆరోపణలతో మే 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను మే 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్‌ ప్రకారం నీట్‌ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్‌ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా…

Read More

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రెండేళ్ల పసిబాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపిన…

Read More
Jansena kovur, gadiraju jeevan Krishna,janasainiks kovur

కోవూరులో ఘనంగా ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నేతల పిలుపు

​నెల్లూరు: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘చాయ్ విత్ జనసైనిక్’ కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కోవూరు మండలం పడుగుపాడులో వెలిశెట్టి తనుష్ చంద్ర, ముక్కోటి అమరనాధ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గాదిరాజు జీవన్ కృష్ణ మరియు జిల్లా ఐటీ కో-ఆర్డినేటర్ నక్కల శివకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ…

Read More

Kodi Rammurthy Naidu: తెలుగు జాతి కీర్తి పతాకం.. కలియుగ భీముడు.. కానీ జీవిత చరమాంకంలో… | Kodi Rammurthy Naidu: Indias Hercules, Telugu Strongman His Feats

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం నుంచి ప్రపంచ వేదికపై బల ప్రదర్శనలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అసాధారణ బలశాలి కోడి రామ్మూర్తి నాయుడు. 1883 నవంబర్ 3న వీరఘట్టంలోని తెలగ వీధికి చెందిన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే వ్యాయామంపై అమితాసక్తి కనబరిచారు. చదువు కంటే కసరత్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, రెండో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. పది, పన్నెండేళ్ల వయసులోనే 500 మీటర్ల రాజచెరువులో అలసిపోకుండా ఐదారుసార్లు అటునుంచి ఇటు స్విమ్మింగ్…

Read More

Chicken Price: చికెన్‌ లవర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. కేజీ ఎంతంటే? | Chicken Prices Drop Sharply in Telugu States: Check Rates in Hyderabad, Vijayawada, Khammam

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు.. తాజాగా కాస్త శాంతించాయి. ఒకానొక దశలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 300 నుంచి రూ. 350 వరకు పలకడంతో చికెన్ సెంటర్ల వైపు వెళ్లడానికే సమాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు మటన్ ధరకు చేరువలో చికెన్ రేట్లు ఉండడంతో చాలా మంది చికెన్‌కు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపారు. అయితే, కానీ తాజాగా ధరలు భారీగా…

Read More

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే? | AP BC Free Power Scheme: Collector Sumit Kumar Urges Eligible Families to Apply

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, వారి జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన బీసీ వర్గాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ వివరాలు…

Read More

Team India: తొలిసారి ఆ క్రీడలకు భారత జట్టు.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. గోల్డ్ మెడల్ మనదే ఇక..? | Sreesanth interesting suggestion to bcci on virat kohli and vaibhav suryavanshi olympics 2028

Cricket in Olympics: దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ మళ్లీ సందడి చేయబోతోంది. చివరిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్‌లో భాగమైన ఈ క్రీడ, ఇప్పుడు మళ్లీ 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్‌లో అలరించడానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక లీగ్‌లో అటు పురుషుల, ఇటు మహిళల జట్లకు బంగారు పతకాలు గెలిచే సువర్ణావకాశం దక్కనుంది. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీని…

Read More

ఫిజిక్స్‌ టఫ్‌, కెమిస్ట్రీ సులభం.. చుక్కలు చూపించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌! ఈసారి కటాఫ్‌ మార్కులు ఎంతంటే? | JEE Advanced 2026 Result to be declared on June 1, Expected cut off marks here

హైదరాబాద్‌, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు కాస్త కఠినంగానే వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్‌ 1తోపాటు మధ్యాహ్నం…

Read More