Headlines

Eid Al Adha 2026: బక్రీద్ సెలవుపై బిగ్ ట్విస్ట్.. పండగ ఆ రోజు కాదు.. ఎప్పుడంటే..? | Bakrid to Be Celebrated on May 28 2026 as Dhul Hijjah Moon Sighting Delayed, Eid Ul Adha Holiday Postponed

ఈద్ అల్-అధా (బక్రీద్) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ. ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.. అయితే.. ఈ సారి బక్రీద్ పండుగ తేదీపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. దుల్ హిజ్జా (Dhul-Hijjah) నెలవంక దర్శనం ఆలస్యం కావడం.. దీంతో పండుగ తేదీ మారిందని.. పండుగను అనుకున్న రోజు తర్వాత నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు…

Read More

పీఎం మోదీ జాతకానికి ‘ఫోటోకాపీ’ లాంటిదే సీఎం విజయ్ జాతకం.. ప్రధానమంత్రి అవుతారా? | Viral News: astrologer rikki radhan pandit shares that vijay get yogam of become a prime minister of india after modi

సినిమా రంగుల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు దళపతి విజయ్. టీవీకే పార్టీ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఎన్నికల ముందు వరకు రాజకీయ విశ్లేషకులు, ప్రజాభిప్రాయ సర్వేలు విజయ్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ, ఆ ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ గెలుపును ముందే ఊహించి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్…

Read More

సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ.. ఇదిగో వీడియో | Not a Movie Scene: Police Save Youth Seconds Before Train Accident in Visakhapatnam

విశాఖపట్నంలో సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో తప్పింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో అలర్ట్ అయిన సీపీ బాగ్చి, మొబైల్ లొకేషన్ ఆధారంగా రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఒకవైపు రైలు వేగంగా వస్తుండటం, మరోవైపు యువకుడు దానికి ఎదురెళ్లడం గమనించిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు రైల్వే ట్రాక్‌పై అర కిలోమీటరు…

Read More

అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్ | Andhra Pradesh and Telangana Weather Report: Heatwaves and Rains Continue, 3 Day Forecast

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 5°ఉత్తర అక్షాంశం /75°తూర్పు రేఖాంశం,6° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 10.5° ఉత్తర అక్షాంశం /90°…

Read More

గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈ వాహన సేవలు దర్శిస్తే సకల శుభాలే..! | Sri Govindaraja Swamy Temple Brahmotsavams Begin: Witness These Vahana Sevas for Divine Blessings

శ్రీ గోవింద రాజస్వామి స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple) తిరుపతి నగరంలోని అత్యంత పురాతన వైష్ణవ ఆలయాలలో ఒకటి. దాదాపు వెయ్యేళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం అద్భుతమైన గోపురాలు, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక మహిమతో భక్తులను ఆకట్టుకుంటుంది. Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మే 22న అంకురార్పణతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏమిటి? భారతీయ ఆలయ సంప్రదాయంలో…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.. రాష్ట్రంలో మినీ మార్టులు.. | Andhra pradesh Government to Launch 1000 Mini Marts for Affordable Essential Goods

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెయయి మినీ మార్టులు తొలి విడతలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా ఢిల్లీ…

Read More

నోరు లేని జీవిపై నరరూప రాక్షసుల వికృత చేష్ట.. రక్తపు మడుగులో ‘రైతు బిడ్డ’..!

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానిక రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనుషుల మధ్య ఉండాల్సిన కక్షలను అమాయకపు మూగజీవిపై చూపించి, తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోసిగి మండలం కేంద్రానికి చెందిన రైతు నాగరాజుకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దుపై దుండగులు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో…

Read More

హోటల్ రూమ్‌లో దొరికిన జంట.. పోలీస్ స్టేషనే పెళ్లి వేదిక.. ప్రియురాలు హ్యాపీ.. ప్రియుడు షాక్! | Bihar: patna couple staying in hotel police arranged their marriage bride elated but groom crying

బీహార్ రాజధాని పాట్నాలో ఒక విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై స్టేషన్ ప్రాంగణంలోని గుడిలోనే వారికి పెళ్లి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వివాహం ఇద్దరి మధ్య సమ్మతితో జరిగినట్లు కాకుండా, ఒకరికి పరమానందం, మరొకరికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. నవాడా జిల్లాకు చెందిన రాజేష్, సవిత (పేర్లు మార్చబడ్డాయి) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. సుమారు…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ పని చేస్తే రేపే మీ అకౌంట్లోకి రూ.20 వేలు.. | Andhra pradesh Government to Deposit 20000 into Fishermen Accounts Under Matsyakarula Sevalo Scheme

ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా లబ్దిదారులకు అకౌంట్లోకి మే 19న నిధులు విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేలు జమ చేయనుంది. చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో వీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చేపల వేటపై నిషేధం అమల్లో ఉండటంతో వీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఎన్నికల సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని టీడీపీ…

Read More

Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప.. | Kavya maran angry reaction on krunal pandya bowling action srh vs rcb ipl 2026

Krunal Pandya illegal Bowling Action: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను చీల్చిచెండూడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. అయితే…

Read More