Headlines

Tirupati: అద్భుతం.. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్శనమిచ్చిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి | Tirupati Gangamma Jatara 2026: Goddess Adorned with Currency Notes Worth Rs 50 Lakhs photos

వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా జరిగిన తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ పాలకమండలిని, అధికారులను, సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.. రాష్ట్రంలో మినీ మార్టులు.. | Andhra pradesh Government to Launch 1000 Mini Marts for Affordable Essential Goods

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వెయయి మినీ మార్టులు తొలి విడతలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. రెండు రోజులుగా ఢిల్లీ…

Read More

Suryakumar Yadav : సూర్యకుమార్ కెప్టెన్సీ ఊడేనా? టీమిండియా టీ20 సారథిగా ముంబై ఇండియన్స్ కుర్రాడు | Suryakumar yadav t20 captaincy danger gautam gambhir decision tilak varma shubman gill race telugu

Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్సీ మార్పుల సెగ మొదలైంది. ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై బీసీసీఐ సెలెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫామ్ కోల్పోవడం, బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దుకోకపోవడంతో అతడిని కేవలం బ్యాటర్‌గా కూడా జట్టులో కొనసాగించడం కష్టమేనని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ఒక సంచలన నివేదికను వెల్లడించింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయం పైనే…

Read More

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో | AP CM Chandrababu Naidu and Nara Bhuvaneshwari Stops Convoy to Eat Palm Fruit at Kuppam, Video Goes Viral

ఎటు చూసినా కాన్వాయ్ సైరన్లు, చుట్టూ NSG, SSG భద్రతా సిబ్బంది హడావుడి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అంటే సాధారణంగా కనిపించే దృశ్యం.. కానీ, తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భార్య భువనేశ్వరితో కలిసి ఆయన చేసిన ఒక సాదాసీదా పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు దంపతులు తాము…

Read More

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3సార్లు.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ఆర్సీబీనే..? | Ipl 2026 rcb table topper championship coincidence sentiment viral

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ దశ పోరు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనతో పాటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక విచిత్రమైన, అద్భుతమైన క్రికెట్ సెంటిమెంట్ కో-ఇన్సిడెన్స్ చూసి అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే ఈసారి బెంగళూరు ఖాతాలో మరో ఐపీఎల్ ట్రోఫీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో…

Read More

సీఎం సార్.. నన్ను అమ్మేశారు.. కాపాడండి ప్లీజ్‌ | Telugu Woman Trapped in Kuwait Pleads for Help in Viral Selfie Video tv9d

ఇటీవల కాలంలో బ్రతుకుతెరువుకోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఆర్ధిక సమస్యలనుంచి గట్టెక్కవచ్చని, కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చని గంపెడాశతో అయినవారిని వదిలి పొట్ట చేతపట్టుకొని అప్పులు చేసుకొని మరీ విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి ఎదురయ్యే పరిస్థితులు వేరు. పనిచేసే ప్రదేశంలో యజమానుల చేత తీవ్ర వేధింపులకు గురవుతూ…క్షణక్షణం నరకం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారి వేధింపులు తాళలేక తమ గోడును ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ కాపాడమని వేడుకుంటున్నారు….

Read More

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్‌మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు | East Godavari Pregnant Woman Death: Re Postmortem Ordered Amid Dowry Allegations

మరణించిన రెండు నెలల తర్వాత గర్భిణీ మృతదేహాన్ని వెలికి తీసి రీపోర్ట్‌ మార్టం నిర్వహించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీకి గత ఏడాది కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన వెంకటదుర్గ హనుమాన్ కుమార్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న దుర్గాభవానీ ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటన జరిగిన రోజు భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం…

Read More

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం బిగ్ అప్డేట్.. | Andhra pradesh Government to Approve 2.2 Lakh New Widow Pensions; Beneficiaries to Receive 4000 Monthly

ఏపీలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్నవారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు నెలల్లో వీటికి పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే పించన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం…

Read More

Video: వామ్మో.. అంత పెద్ద పామా.. తిరుమలలో భయపెట్టిన జెర్రిపోతు.. వీడియో చూస్తే.. | 9 Foot Snake Spotted at Tirumala Srinivasa Gardens, Watch Viral Video

ఏడుకొండలవాడి చెంత తీవ్రమైన ఎండలు అటవీ జీవులను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు తాళలేక శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. చల్లని ప్రాంతాల కోసం వెతుకులాటలో భాగంగా ఇవి అప్పుడప్పుడూ భక్తులను, స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ శ్రీనివాస గార్డెన్స్‌‌లో ఒక భారీ పాము కలకలం సృష్టించింది. పార్కులో సిబ్బంది రోజువారీ పనులు చేసుకుంటుండగా, పొదల్లో ఒక్కసారిగా 9 అడుగుల భారీ జెర్రిపోతు ప్రత్యక్షమైంది. కంటికి ఎదురుగా అంత…

Read More

రైతన్నలూ.. నేలను బట్టి పచ్చిరొట్టె పంటగా ఏది మంచిదో తెలుసుకుందాం.. | Green Manure Crops: Cultivating Fertility with Janumu, Jeeluga, and More

ఆధునిక వ్యవసాయంలో భూసారం క్షీణించడం ఒక ప్రధాన సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా పచ్చిరొట్టె పంటల సాగు ఒక సమర్థవంతమైన పద్ధతి. పచ్చిరొట్టె పంటలు నేలలో సేంద్రియ పదార్థాన్ని, నత్రజనిని స్థిరీకరించి, భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను మంచిగా మెరుగుపరుస్తాయి. ఈ పంటలను పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా నేలకు అవసరమైన పోషకాలు లభించి, తద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఏర్పడుతుంది. పలు ప్రముఖ పచ్చిరొట్టె పంటలు, వాటి లక్షణాలను పరిశీలిద్దాం: 1. జీలుగ: జీలుగ పంట…

Read More