IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోపు ప్లేయర్లు వీళ్లే.. టాప్-5లో నలుగురు మనోళ్లే..
ఐపీఎల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే అందరికంటే ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున 2008 తొలి సీజన్ నుంచి నేటి వరకు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు ఆడిన 281 మ్యాచ్లలో 40.07 సగటుతో, 134.39 స్ట్రైక్ రేట్తో ఏకంగా 9218 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 9 అద్భుతమైన శతకాలు, 67 అర్ధ శతకాలు ఉన్నాయి. ముఖ్యంగా 2016…
