Headlines

12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..

హేమాహేమీ ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు…! టెక్నాలజీకి చిక్కట్లేదు…! శాస్త్రానికి అంతుపట్టట్లేదు…! ఒకరోజు మిస్సింగ్ అంటారు..! మరో రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు…! యానిమల్ ఎటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానించారు…! గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని.. 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు…? పన్నెండు రోజులైనా పట్టుకోకపోవడమేంటి…? ఈ మిస్టరీని ఛేదించేదెలా…? రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది…?…

Read More

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ | Tuni Missing Girl Case Deepens: Jahnavi Mystery Raises More Questions Than Answers video tv9d

కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల జాహ్నవి మిస్సింగ్‌ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం.. మంగళవారం సాయంత్రానికి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. పాప అడవిలో తప్పిపోయిందని పోలీసులు భావిస్తుంటే, కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అంటున్నారు. ప్రధానంగా ఈ మిస్సింగ్‌ కేసులో.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కొన్ని లాజికల్ పాయింట్స్‌ ఉన్నాయ్‌…..

Read More

Tuni: చిట్టి తల్లి జ్ఞానేశ్వరి కొండచిలువ బారిన పడిందా..? కొత్త విషయం చెప్పిన సీఐ | Gnaneshwari Missing: Kakinada Police, NDRF Intensify Search; Pet Dogs Mysterious Death Probed

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో నివాసం ఉంటున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తొమ్మిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి, కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి…

Read More

Tuni: బుజ్జి తల్లీ ఎక్కడున్నావమ్మా..? పాప మిస్సింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్స్..

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ…

Read More

Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని.. | Tuni Missing Toddler Jahnavi Still Untraced; Pet Dog’s Mysterious Return Raises New Hopes and Questions

నాన్నా.. నాన్నా అంటూ వెళ్లిన చిన్నారి.. తిరిగి వెనక్కి రాలేదు.. ఎక్కడ ఉందో.. ఎలా ఉందో.. 4 రోజులైనా జాడ లేదు.. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కనిపించలేదు..  మూడు రోజుల తర్వాత ఇంటివైపు వచ్చిన శునకం.. ఏదో క్లూ ఇస్తుంది.. ఆ క్లూ ఏంటో తెలుసుకోవడం అధికారులకు పెద్ద టాస్క్‌గా మారింది..? పాప తన దగ్గరకు రాలేదన్న తండ్రి కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్‌ అగ్రహరంలో సుంకర భవాని -గణేష్‌…

Read More