Headlines

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు! | Tirumala Packed with Devotees: Over 2.42 Lakh Pilgrims Visit Srivari in Just 3 Days

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More