పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత బాడీకి రీపోస్ట్మార్టం.. సంచలనం సృష్టిస్తున్న కేసు | East Godavari Pregnant Woman Death: Re Postmortem Ordered Amid Dowry Allegations
మరణించిన రెండు నెలల తర్వాత గర్భిణీ మృతదేహాన్ని వెలికి తీసి రీపోర్ట్ మార్టం నిర్వహించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన దుర్గాభవానీకి గత ఏడాది కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన వెంకటదుర్గ హనుమాన్ కుమార్తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న దుర్గాభవానీ ఏప్రిల్ 6న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటన జరిగిన రోజు భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం…
