Headlines

Vizianagaram: ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎస్సై వీరంగం.. ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి | Tension at Vizianagaram Government Hospital After Parking Dispute Involving AR ASI

విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఆర్ ఏఎస్సై సోమేశ్వరరావుకి, ఆసుపత్రి ల్యాబ్ అసిస్టెంట్ భాగ్యరావుకి మధ్య పార్కింగ్ విషయంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా ముదిరి సోమేశ్వరరావు ల్యాబ్ అసిస్టెంట్ పై దాడికి దిగాడు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైద్యులపైనా సోమేశ్వరరావు దురుసుగా ప్రవర్తించాడు. వివాదం సమయంలో ఏఎస్సై సోమేశ్వరరావు తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను పోలీసు అధికారినని చెబుతూ ఆసుపత్రి సిబ్బందిని బెదిరించినట్లు సిబ్బంది చెప్తున్నారు….

Read More

Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని.. | Tuni Missing Toddler Jahnavi Still Untraced; Pet Dog’s Mysterious Return Raises New Hopes and Questions

నాన్నా.. నాన్నా అంటూ వెళ్లిన చిన్నారి.. తిరిగి వెనక్కి రాలేదు.. ఎక్కడ ఉందో.. ఎలా ఉందో.. 4 రోజులైనా జాడ లేదు.. చిన్నారితో పాటే పెంపుడు కుక్క కనిపించలేదు..  మూడు రోజుల తర్వాత ఇంటివైపు వచ్చిన శునకం.. ఏదో క్లూ ఇస్తుంది.. ఆ క్లూ ఏంటో తెలుసుకోవడం అధికారులకు పెద్ద టాస్క్‌గా మారింది..? పాప తన దగ్గరకు రాలేదన్న తండ్రి కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్‌ అగ్రహరంలో సుంకర భవాని -గణేష్‌…

Read More